ఐటీలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఐటీ రంగ అభివృద్ధి, నూతన అవకాశాలు ఒడిసిపట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసకువస్తున్న విధానాలతో…తెలంగాణలో తమ కంపెనీలను నెలకొల్పేందుకు ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. 2020 నాటికి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐటి విధానానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని ఐటీ రంగం ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 11 శాతంగా నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి …
Read More »మే 15 నుంచి పంట పెట్టుబడి పథకం అమలు..మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకాన్ని మే 15 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం పంట పెట్టుబడి పథకంపై మంత్రి పోచారం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. పథకం అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ …
Read More »ఫలిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రయత్నం..!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఏపీ, తెలంగాణ మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ కంటే ముందే… తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పొరుగునే …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ …
Read More »నేడు కరీంనగర్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
ఐటీ పరిశ్రమను హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం …
Read More »డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన రావు పద్మా
గ్రేటర్ వరంగల్ 44 డివిజన్ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం వరకు ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు అభ్యర్థి సంతోష్ రెడ్డి పోలిస్ లకు చిక్కారు.వారివద్ద ఒక జీప్ మరియు ఎర్టిగా కార్ (TS03ER6636 ) సుమారు ౩లక్షలు వరకు దొరికాయి . అయితే పోలీసులు రాకను …
Read More »డబుల్ బెడ్ రూం ఇళ్లలో వికలాంగులకు 5 శాతం కోటా దేశంలోనే ఆదర్శం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శమని వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు ప్రశంసించారు. డబుల్ బెడ్రూంలో 5శాతం కోటా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వికలాంగులు సంతోషపడుతున్నారని ఆయన తెలిపారు. వికలాంగులకు 5 శాతం కోటా ఇవ్వాలని ఆలోచన చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన నిజామాబాద్ …
Read More »గులాబీ జెండా కప్పుకున్నది ప్రజల కోసం, కార్మికుల కోసం..ఎంపీ కవిత
గుండెలపై గులాబీ జెండా కప్పుకున్నమంటేనే ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు టీఆర్వీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి కవిత మాట్లాడారు. టీఆర్వీకేఎస్ అంటేనే బాధ్యత అన్నారు. విద్యుత్ ఉద్యోగులపై టీఆర్వీకెస్, …
Read More »కరీంనగర్ ఐటీ హబ్..ప్రత్యేకతలు ఇవే
ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐటీ పరిశ్రమని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా కృషి చేస్తోంది. స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో.. ఈ రంగాన్ని క్రమక్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. కరీంనగర్ కు ఐటీ హబ్ ను కేటాయించడమే అందుకు నిదర్శనం. తాజా …
Read More »దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యం..మంత్రి జగదీశ్ రెడ్డి
దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 1985లోనే మొట్టమొదట దళితజ్యోతిని ప్రారంరంబించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలని అన్నారు. సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు యూరప్లో అత్యంత ఎతైన శిఖరాన్ని అధిరోహించింది నల్గొండ దళిత బిడ్డేనని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి గ్రామంలో అంబేడ్కర్ భవనాలు, అంబేడ్కర్ భవనాలలో వ్యాయమశాలలు ఏర్పాటు …
Read More »