ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. …
Read More »రేవంత్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి
తన విద్యార్హతల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరోమారు స్పందించారు. ఇప్పటికే తన కాలేజ్, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని పేర్కొంటూ అయినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని పేర్కొంటూ…ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టుల ను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమని …
Read More »మేడారం జాతరకు 4వేల స్పెషల్ బస్సులు
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడారం జాతర కోసం స్పెషల్ గా నాలుగు వేల బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించారు అధికారులు. ఈ సారి జాతర సమయంలో …
Read More »కేసీఆర్ అంటే కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి కేటీఆర్
కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ పదానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో ప్రధాన నగరమైన కరీంనగర్లో చేపట్టే అభివృద్ధికి ఈ పేరును పథకానికి కేసీఆర్ (కరీంనగర్ సిటీ రినోవేషన్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్లతో చేపట్టబోయే పనులు రేపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌళిక సదుపాయలు మెరుగుపర్చడంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుస్తున్నట్లు తెలిపారు. కాగా, ఐటీని రాష్ట్రంలోని …
Read More »కాంగ్రెస్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ …
Read More »కత్తి మహేష్ ప్రెస్మీట్..పవన్ ఫ్యాన్స్ రచ్చ..పోలీసుల ఎంట్రీ
సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ …
Read More »రూటు మార్చి పవన్పై విమర్శలు చేసిన కత్తి
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురిపై ఇన్నాళ్లు టీవీ చర్చల్లో, ఫేస్బుక్ పోస్టులలో విమర్శలు గుప్పించిన కత్తి మహేష్ సినీ విమర్శకుడు కత్తిమహేష్ రూటు మార్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్లో తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించిన మహేష్… పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. అదేరీతిలో సినీ నటి పూనం కౌర్పైనా ఘాటు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనపై, తన …
Read More »కాంగ్రెస్ డిక్లరేషన్..కళ్లబొళ్లి మాటలకు నిదర్శనం..ఎమ్మెల్సీ భానుప్రసాద్
ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానుప్రసాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను పెడచెవిన బెట్టిన కాంగ్రెస్ నేతలు ఇపుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. `అధికారం లో ఉండగా …
Read More »కౌన్సెలింగ్కు హాజరుకానున్న యాంకర్ ప్రదీప్
డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.కౌన్సెలింగ్కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అం దించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ శుక్రవారం వీడియో ద్వారా తాను సోమవారం బేగంపేట ట్రాఫిక్ …
Read More »ఎమ్మెల్యే చెన్నమనేనికి మంత్రి కేటీఆర్ హామీ
వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడ అభివృద్ధిపై శనివారం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు మంత్రి కేటీఆర్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధి ప్రణాళిక, పట్టణాభివృద్ధి, నిరంతరం తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు, రహదారులు, విద్య, వైద్యం, ముంపు గ్రామాలకు ఉపాధి తదితర అంశాలపై చర్చించారు. అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.50లక్షల …
Read More »