గత మూడు రోజుల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. ప్రముఖ దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ రేపు రజనీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన బాటలో రాజకీయ రంగం ప్రవేశం చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే విషయమై రేపు లారెన్స్ విలేకరల సమావేశం నిర్వహించి అధికారికంగా …
Read More »పడకలో మూత్రం పోస్తుందని ఒంటినిండా వాతలు పెట్టాడు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారణం చోటు చేసుకుంది. రాత్రి వేళల్లో పక్కలో మూత్రం పోస్తుందని కన్న తండ్రే తన కూతురుకు ఒంటి నిండా వాతలు పెట్టాడు.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎ క్లాస్ కాలనీలో ఉండే రాజు వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 11 ఏళ్ల కూతురు ఉంది. చిన్నారి రాత్రి వేళల్లో పక్క తడుపుతోంది. దీనిపై ఆగ్రహం చెందిన రాజు.. కన్న కూతురని చూడకుండా …
Read More »సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలి..మంత్రి హరీష్
రాబోయే ఎనిమిది నెలల కాలం ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి గంట విలువైనదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి కోరారు.తెలంగాణ నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్ ను మంత్రి బుధవారం నాడు జలసౌధలో ఆవిష్కరించారు.పదహారు నెలల్లో చేయవలసిన పనులను ఎనిమిది నెలల్లో చేయడానికి ఇరిగేషన్ అధికారయంత్రాంగం నడుం బిగించాలని కోరారు.గడచిన మూడున్నరేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న ఇంజనీర్లు ఈ ఏడాది ఇంకా పట్టుదలతో పని …
Read More »కేంద్రమంత్రితో ఎంపీ కవిత భేటీ…నిజామాబాద్ సమస్యపై కీలక చర్చ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ కలిశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను ఎంపీ కవిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటుకై మరోసారి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజుకు ఎంపీ కవిత విజ్ఞప్తి …
Read More »మేడారం జాతరకు హెలీకాప్టర్ సౌకర్యం..!
తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత సమ్మక్క సారలమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది జరుగుతున్న జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. నిన్న సాయంత్రం కేంద్ర గిరిజనశాఖ మంత్రిని సమ్మక్క సారలమ్మ …
Read More »మైనార్టీల సంక్షేమం..తెలంగాణ సర్కారుతోనే సాధ్యం
మైనార్టీల సంక్షేమం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో చేపట్టారని అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 102 మంది ముస్లిం మత పెద్దలు ఇమాం, మోజం లకు 12 లక్షల వేతనాల చెక్కులు పంపిణీ చేశారు. ఎంఎల్సీ పట్నం నరేందర్ …
Read More »అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ను తన్ని తరమండి..!
అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంటే, ఆయా పథకాలను, ప్రాజెక్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకంగా కాంగ్రెస్ పార్టీ మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో లేకుండా తన్ని తరమండని మంత్రి పిలుపునిచ్చారు. కుచరకల్లో మంత్రి లక్ష్మారెడ్డి …
Read More »ఎస్ఆర్డీపీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..విమర్శకులకు పంచ్
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో 450 మీటర్ల పొడవైన అండర్ పాస్ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విమర్శకులకు పంచ్ వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా దేశం లో హైదరాబాద్ …
Read More »సంక్షేమ సర్కారు…వచ్చే బడ్జెట్పై కసరత్తు షురూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తుపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018-19 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను, ప్రస్తుత సంవత్సరం కేటాయించిన నిధులలో ఇప్పటివరకు ఎంత ఖర్చయింది? ఇంకా ఎన్నినిధులు అవసరం? అనే విషయంపై ప్రభుత్వశాఖలు నివేదిక తయారుచేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీలోగా అన్నిశాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను పంపాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర …
Read More »సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణ..స్వరాష్ట్రంలో నెరవేరిన కల..!
నిన్న మొన్నటి వరకు సమైక్య పాలనలో దగాపడ్డ జిల్లా పాలమూరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. గొంతెండిన పాలమూరు.. గత మూడేళ్లుగా ఎప్పుడూ లేని ప్రగతిని సాధిస్తోంది. ఒకప్పుడు పాలమూరును చూస్తే.. బీళ్లుగా మారిన పొలాలు.. నెర్రెలు బారిన నేలలు కనిపించేవి.. కానీ ప్రస్తుతం పాలమూరు అంటే వచ్చని పంటలు.. జలకళతో కళలాడుతున్న చెరువులు.. పండుగలా వ్యవసాయం.. పేదల జీవితానికి భరోసా.. ఇదీ తాజా వాస్తవ పరిస్థితి. ఇదంతా సీఎం కేసీఆర్ …
Read More »