విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించిన సీఎం కేసీఆర్కు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందన్నారు. ఉద్యోగులంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ప్రభాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపర్చగలిగాయాని ప్రభాకర్రావు స్పష్టం చేశారు.
Read More »24గంటల విద్యుత్ సరఫరా వారి ఘనతే.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం కొత్త రాష్ట్రమైన తెలంగాణ సాధించిన అద్భుత విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అన్ని రంగాలకు 24గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని కితాబిచ్చారు. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో …
Read More »మన నగరానికి అదిరిపోయే స్పందన..!
మన నగరం పేరుతో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరవాసులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రధాన సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమం జీహెచ్ఎంసీతోపాటు జలమండలి, విద్యుత్శాఖలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే .దీన్లో భాగంగా కుత్బుల్లాపూర్లో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగ్యస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థానికుల పర్యవేక్షణ, అన్నిరకాల పన్నులు చెల్లించడంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీల భాగస్వామ్యం అంశాలపై మంత్రి కేటీఆర్ …
Read More »రజనీ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారంటే…!
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ తొలగిపిఓయిన సంగతి తెలిసిందే.రాజకీయాల్లో రజనీ వస్తారా రారా? దేవుడు శాసిస్తాడా? శాసించడా? అంటూ నిన్నటివరకూ ఉన్న ఊహాగానాలకు తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలతో టీవీచానెళ్లు హోరెత్తిపోతున్నాయ్. తమిళనాట ఓ రకంగా పండగ వాతావరణం నెలకొంది. అయితే రజనీ రాజకీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేని సంగతి తెలిసిందే. రజనీ …
Read More »రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు మరో సంచలన నిర్ణయం
అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రైతులకు వ్యవసాయ ఆధారిత సబ్సిడీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. ఇకనుంచి తయారీ, విక్రయదారుల అక్రమాలకు చెల్లుచీటీ పలుకుతూ, వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతూ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేయత్నం చేస్తే, వారిని కటకటాల వెనక్కినెట్టేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. అన్నదాతల ఆధార్కార్డు, వేలిముద్ర …
Read More »ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే సతీమణి..!
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సతీమణి మంథని సర్పంచ్ పుట్ట శైలజ తన మానవత్వం చాటుకున్నారు .నియోజకవర్గంలోని అడవి సోమన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరిగి బైక్ పై నుండి క్రింద పడ్డాడు .ఈ నేపధ్యంలో కాటారం నుండి వస్తున్న పుట్ట శైలజ చూసి.. వెంటనే తన డ్రైవర్ సహాయంతో వేరే వాహనంలో దగ్గరిలోని ఆసుపత్రి కి పంపించి తన ఔదర్యాన్ని …
Read More »ఇవాళ అర్ధరాత్రి నుంచే వ్యవసాయానికి నిరంతర విద్యుత్..!
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. …
Read More »రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read More »రజినీ పొలిటికల్ ఎంట్రి..సంచలన ప్రకటన చేసిన సూపర్స్టార్..!
సీనీ నటుడు ,సూపర్స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. పొలిటికల్ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు.గత కొంత కలం నుండి తన అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇవాళ ప్రకటిస్తానన్న విషయం తెలిసిందే. తన ఇంటి నుంచి అభిమానులతో భేటీఅయ్యే ప్రదేశం శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు సైతం మీడియా ఆయనను పలకరించినా స్పందించలేదు. …
Read More »మిషన్ కాకతీయ నాలుగో దశ .. ఒక్కరోజే 968 చెరువులకు అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ నాలుగో దశకు నీటిపారుదల శాఖ భారీ ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ దశ కింద 5073 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్న అధికారులు ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనల రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేగంగా పాలనా అనుమతులను కల్పిస్తున్నది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.223.32 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ జీవోలు …
Read More »