తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది . 2007 బ్యాచ్ కు చెందిన 231మంది SIలను CIలుగా ప్రమోట్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. హైదరాబాద్ లోని అన్నిజోన్ల కమిషనరేట్లతో పాటు, జిల్లాలు, ఇంటెలిజెన్స్, సివిల్, ACB, ఇతర డిపార్ట్ మెంట్లలోని SIలకు CIలుగా ప్రమోషన్ ఇచ్చారు.
Read More »తెలంగాణ మాగాణం..వడివడిగా ‘కొండపోచమ్మ’ పనులు..!
తెలంగాణ మాగాణం సిరుల పంటలు పండించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సాగుకు అందించడానికి నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించిన ప్రభుత్వం పనులను ప్రారంభించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల మూడు రెవెన్యూ గ్రామాలు అంతర్ధానం …
Read More »2017లో ఏమేం చేశామో చెప్తున్న జీహెచ్ఎంసీ మేయర్..!
2017 సంవత్సరానికి గుడ్ బై చెప్తున్న నేపథ్యంలో గడిచిన సంవత్సరంలో తామేం చేశామో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలవడంలో జీహెచ్ఏంసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. డబుల్ బెడ్ రూంల ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతుందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని తద్వారా 22వేల మంది సిబ్బందికి బయోమెట్రిక్ అమలుచేస్తున్నామని మేయర్ అన్నారు. ఏరియా, …
Read More »ప్రారంభమైన 47వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
వైసీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.ఇవాళ ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, …
Read More »ఈ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే…తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి రెడీ
తెలంగాణలోని నిరుద్యోగుల కోసం మరో నూతన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే పలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన సేవలను తీసుకువచ్చింది. తెలంగాణ సచివాలయంలో ఈ మేరకు తాజాగా సైట్ను ప్రారంభించింది. నిరుద్యోగులు ఎక్కడనుండి అయిన వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా www.employment.gov. in అనే వెబ్ సైట్ ను హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి …
Read More »మందకృష్ణ గల్లీలో కాదు..దమ్ముంటే ఢిల్లీలో కొట్లాడు
ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, హోంమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు మాదిగలకు మోసం చేశాయని పేర్కొంటూ…తాము మాత్రం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి వర్గీకరణ చేయాలని కూడా …
Read More »దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆడబిడ్డలు.. మంత్రి జూపల్లి
దేశానికే ఆదర్శంగా తెలంగాణలోని స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికే లాభాల్లో వాటా ఇచ్చే స్థాయికి ఎదగడం అభినందనీయం అని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీ నిధి బ్యాంక్ నాలుగవ సర్వ సభ్య సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 9 ఎజెండా అంశాలను స్త్రీ నిధి …
Read More »జీఈఎస్ సక్సెస్..మంత్రి కేటీఆర్కు అమెరికా నుంచి మరో ప్రశంస
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్కు మరో ప్రశంస దక్కింది. ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విషయంలో తాజాగా మరో కితాబు దక్కింది. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా …
Read More »జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన విషయం చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిలీలో కేంద్ర హోంమంత్రితో కలిసినపుడు జరిగిన అసక్తికర విషయం చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే.. ” ఏం కేసీఆర్ సాబ్ మీ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకు …
Read More »సీఎం కేసీఆర్ పై కర్ణాటక మంత్రి ప్రశంసలు..!
కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని అయన ప్రశంసించారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవణ్ణ ప్రసంగించారు.రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర …
Read More »