వచ్చే విద్యాసంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండల విడుదల చేసింది.అన్ని ప్రవేశ పరీక్షలను అన్ లైన్ లో నిర్వహించాలని మండలి నిర్ణయి౦చింది.మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ అన్ లైన్ పరీక్షలు జరగనున్నాయి . మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న …
Read More »స్వీట్లు ఆశ చూపి..ఇద్దరు చిన్నారులను రేప్ చేసిన కామాంధుడు
దేశ రాజధాని డిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం జరిగింది.. ఇద్దరు మైనర్ బాలికలపై 60 ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు . తన ఇంటి పక్కనే ఆడుకుంటున్నఇద్దరు (ఒకరికి ఐదు , మరొకరికి తొమ్మిది సంవత్సరాల వయస్సు వున్నా ) చిన్నారులకు స్వీట్లు ఆశ చూపి వారిని ఇంటిలోకి పిలిచి వారిపై హత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఉండేందుకు 5 రూపాయలు ఇచ్చాడు.. అయితే బాలికలు ఏడుస్తూ …
Read More »కరెంటు గోస తీరడం సంతోషకరం.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తో తెలంగాణ …
Read More »నేడు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల శంకుస్థాపన
సంక్షేమ రంగంలో తెలంగాణ దుసుకపోతుంది.అన్ని వర్గాలకు అభివ్రద్ది ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణి , చేపల పంపిణిలాంటి కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు .దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కోకాపేట్ లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల …
Read More »రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి.. మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లలో పర్యటించారు..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివ్రద్ది పనులను చూసైన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కళ్లు తెరవాలని అన్నారు. ఇల్లు లేని పేదలకు పక్కా …
Read More »హరీశ్రావుపై నెటిజిన్ ప్రశ్న…ఆసక్తికరమైన జవాబు చెప్పిన కేటీఆర్
#askktr హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్ లైవ్లో ఉన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ను పలువురు హాట్ హాట్ ప్రశ్నలు అడిగారు. ఇంకొందరు చిలిపి సమాధానాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మరికొందరు భవిష్యత్ రాజకీయాలను జోస్యం చెప్పారు. అయితే అన్నింటికీ….మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కూల్గా రిప్లై ఇవ్వడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదని మంత్రి కేటీఆర్ ఒక్క …
Read More »కేటీఆర్ మాట..సీఎం కేసీఆర్..తెలంగాణ టాస్క్ మాస్టర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ టాస్క్ మాస్టర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ లైవ్లో ఆయన స్పందిస్తూ…ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్ అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. వవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ …
Read More »ట్విట్టర్ లైవ్లో మంత్రి కేటీఆర్…అదిరిపోయే స్పందన
మాస్,క్లాస్, హైటెక్..లోటెక్ అంటూ సెక్షన్ల వారీగా తేడా లేకుండా అన్ని వర్గాల పాపులారిటీని కలిగి ఉన్న మంత్రి మరో వినూత్న ముందడుగుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇటీవలే మన నగరం పేరుతో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి హైదరాబాదీలతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్..తాజాగా మరో వినూత్న రీతిలో ప్రజలకు చేరువ అయ్యారు. ట్విట్టర్ లైవ్లో మంత్రి కేటీఆర్ సంభాషించారు. #askktr హ్యాష్ ట్యాగుతో ప్రజలు నుండి అభిప్రాయాలు …
Read More »ట్విట్టర్ లైవ్ లో మంత్రి కేటీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు సమయం కలిసి రావాలే కానీ హాట్ పాలిటిక్స్ నుంచి ఆఫ్ బీట్ కబుర్ల వరకు అన్నీ పంచుకుంటారనే సంగతి తెలిసిందే. అలా ముచ్చటించిన సందర్భంగా రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాలను కేటీఆర్ ఎన్నో వేదికల్లో పంచుకున్నారు. కొద్దికాలం క్రితం బీబీసీ తెలుగు చానల్కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. …
Read More »మిథాలీ హైదరాబాద్ ఆణిముత్యం..!
భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకుంది . ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగానే ప్రభుత్వం తరపున కోటి రూపాయల చెక్కును మరియు బంజారాహిల్స్ లో 600 గజాల స్థలానికి సంబంధించిన భూమి పత్రాలను, అలాగే కోచ్ మూర్తికి రూ .25లక్షల చెక్కును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు అందజేశారు…ఈ సందర్బంగా మిథాలీ రాజ్ తల్లిదండ్రులను మంత్రి …
Read More »