తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు.ఎంతో మంది నటులకు సినీరంగ ప్రవేశం కల్పించిన ఈయన 1944 మే 4 న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో సాయి రాజు – మహలక్ష్మి దంపతులకు జన్మించాడు.చిన్నతనంలో కడు పేదరికం అనుభవించాడు . కేవలం బడికి వెళ్ళడానికి ఫీజు కూడా కట్టలేని స్థితిలో అయన కుటుంబం వుండేది. అటువంటి పరిస్థితుల్లో …
Read More »హైదరాబాద్ను మెచ్చిన ఇవాంకా..!
ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ( గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ) GES ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడి ఒడ్డున హైటెక్స్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సదస్సు కు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ , ప్రధాని మోదీ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ …
Read More »పెనుప్రమాదంగా మారిన బ్లూ వేల్ గేమ్..!
బ్లూ వేల్ యొక్క పేరు వింటేనే ఇప్పుడు అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది . బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మనం మాట్లాడు కోవడానికి ఓ పేద్ద రీజనే ఉంది. ఈ గేమ్ బారిన పడి చాలా మంది చిన్నారులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ గేమ్ బారిన పడి రష్యా, యూకే లో ఇప్పటికే దాదాపు …
Read More »తెలంగాణ యాసతో అద్భుతం చేసిన ఫీదా..!
ఫిదా సినిమా అనగానే గుర్తుకొచ్చేది సాయి పల్లవి.. హ్యాపీడేస్ తదితర సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా.ముప్పై ఏండ్లలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫిదానే.తెలంగాణ యాసలోని సౌందర్యాన్ని, ఆత్మని.. భాషలో ఉన్న మట్టి పరిమళాన్ని చూపించి యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో పల్లెటూరు వాతావరణం అనగానే కోనసీమ, గోదావరి …
Read More »ఎట్ట కేలకు 2017 లో కూత పెట్టిన మెట్రో రైలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. డిసెంబర్ 28రోజున రాష్ట్ర రాజధానిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కలిసి మెట్రో రైలును ప్రారంబించారు.దేశంలోనే ఎ మెట్రో రైలుకి లేనన్ని వసతులతో మన హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోని వచ్చినది . ప్రసుత్తానికి హైదరాబాద్ మెట్రో ఉదయం 6 …
Read More »సగర్వంగా నిలిచిన తెలుగు మహాసభలు..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు, సీఎం కేసీఆర్… …
Read More »రాంగోపాల్వర్మపై ఏపీ మంత్రి ఫైర్..!
‘కడప’ పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాంగోపాల్వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రాంగోపాల్వర్మకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
Read More »వారిద్దరూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు..మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ యాదాద్రి భువనగి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి …
Read More »ఏపీ టెట్ వాయిదా..!
ఏపీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ ఆయన మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి 27 వరకు ఆన్లైన్లో ఈ పరీక్ష జరగాల్సి …
Read More »కేఈ కృష్ణమూర్తి కుమారుడిపై కేసు నమోదు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపి పార్టీ నేత నారాయణరెడ్డి హత్యకేసులో శ్యామ్బాబు పేరు తొలగింపుపై భార్య శ్రీదేవి డోన్ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు ముగ్గురిపై సీఆర్పీసీ 190, 200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి, జనవరి 25లోపు పూర్తి వివరాలు స్పందించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ …
Read More »