Home / KSR (page 368)

KSR

మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఫోరం నిర్వాహాకులు కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. 48వ వరల్డ్ ఎకనమిక్‌ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో రెండు రోజులపాటు(జనవరి 18, 19వ తేదీలు) జరగనున్నాయి. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, అకాడమీషియన్లు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు …

Read More »

బ్యారేజీల గేట్ల పనులు వేగవంతం చేయండి..మంత్రి హరీష్‌

  సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్ల పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంప్‌హౌజ్ పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు, డిజైన్లపై సమీక్షించారు. సుందిళ్లకు 74, అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 85 …

Read More »

2018లో ప్రభుత్వ సెలవులు ఇవే

2018 ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో ఒక రెండో …

Read More »

పురందీశ్వ‌రికి బంప‌ర్ ఆఫ‌ర్‌..!

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌ ప‌రిణామం చోటు చేసుకోనుంది. మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన‌ బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ద‌గ్గుబాటి పురందీశ్వ‌రికి బీజేపీ ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నుంది. త్వ‌ర‌లోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోకి పురందీశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ సీటును క‌ట్ట‌బెట్ట‌నున్నారు. రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మ‌నోహ‌ర్‌ పారిక‌ర్ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యంతో రక్ష‌ణ శాఖ బాధ్య‌త‌ల నుంచి వైదొలిగారు. గోవా ముఖ్య‌మంత్రిగా …

Read More »

హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం..ఎంపీ కవిత

మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.. హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో గళమెత్తిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో లోక్ సభ అనంతరం ఎంపీ కవిత మీడియా తో మాట్లాడారు..కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు …

Read More »

హైకోర్టు విభజన.. దద్దరిల్లిన లోక్‌సభ

లోక్ సభ మొత్తం దద్దరిల్లేల హైకోర్టు విభజన కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఇవాళ లోక్ సభలో గళమెత్తారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పష్టమైన ప్రకటన కోసం డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ హైకోర్టు అంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు నినదిస్తూ.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు.హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండుసార్లు వాయిదా …

Read More »

సిరిసిల్లలో అయుత మహాచండీయాగం..పాల్గొననున్న మంత్రి కేటీఆర్

లోక కల్యాణార్థం సిరిసిల్లలో శ్రీహరిహరపుత్ర అయ్యప్ప ట్రస్టు సేవాసమితి ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి ఐదు రోజులపాటు మూడు కోట్ల వ్యయంతో అయుత మహాచండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. 1100 మంది రుత్వికులు, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ యాగం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యాగంకోసం చండీ, పరదేవతల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించారు. రోజూ పదివేలమందికి అన్నదానం చేయనున్నారు. సామాన్యులు సైతం పాల్గొనేలా హోమగుండాలను ఏర్పాటు చేస్తుండటం …

Read More »

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం  బ్యాడ్ న్యూస్  చెప్పింది . తెలంగాణ   రాష్ట్రంలోమద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  మీడియం, ప్రీమియర్ బ్రాండ్ల ధరలను 5 నుంచి 12శాతం పెంచిన ప్రభుత్వం రూ.400 లోపు ఉన్నవాటిని మాత్రం యధావిధిగా ఉంచింది. ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగా నిర్దేశితశాతం ప్రకారం ధరలు పెరుగుతాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ (180 ఎంఎల్ )ఎమ్మార్పీ మద్యం …

Read More »

తొలిసారి జనగణమన పాడింది ఈరోజే..!

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన… మన జాతీయ గీతాన్ని మొదటిసారి ఆలాపించింది ఈరోజే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27న ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. జనగణమన అధినాయక …

Read More »

అందులో తెలంగాణకు రెండో స్థానం. ఏపీ కి ఎనిమిదో స్థానం

భారతదేశ వ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.అలాగే ఆంధ్రప్రదేశ్‌ 3,343 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat