మనం సైతం సేవా కార్యక్రమానికి తను సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని “టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్కుమార్” భరోసా ఇచ్చారు. మాటల్లో కాకుండా చేతల్లో ఈ కార్యక్రమ ఉన్నతికి తోడ్పాటునందిస్తానని ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులతోపాటు కష్టాల్లో ఉన్న సామాన్యులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో సినీనటుడు కాదంబరి కిరణ్ బృందం మనం సైతం పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనారోగ్యంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న …
Read More »చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్టనున్నజగన్..!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …
Read More »గోరటి వెంకన్నకు అరుణ్సాగర్ పురస్కారం
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఈ ఏడాది అరుణ్సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. అరుణ్సాగర్ జయంతి సందర్భంగా జనవరి 2న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గోరటి వెంకన్నకు ఈ పురస్కారం ఇచ్చి సత్కరించనున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, ప్రముఖ కవులు కే శివారెడ్డి, డాక్టర్ ప్రసాదమూర్తి, మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మతో కూడిన జ్యూరీ గోరటి వెంకన్నను అరుణ్సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికచేసింది. అరుణ్సాగర్ …
Read More »రాజ్ భవన్ లో రాష్ట్రపతికి గవర్నర్ విందు
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే .ఈ క్రమంలో హకీంపేట్ ఎయిర్పోర్టులో కోవింద్కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం …
Read More »రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్
రేపు క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వరా మానవాలిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు.
Read More »ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరించాలి – మేయర్ నరేందర్…
ఇటీవలే గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురైన నేపద్యంలో దానికి గాను ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన సందర్బంగా ఈ రోజు వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దిని ప్రకటించింది.అనిశెట్టి మురళి భార్య అనిశెట్టి సరితని టీఆర్ఎస్ అభ్యర్దిగా ప్రకటించారు.ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకోసం పనిచేసి హత్యకు గురైన మా కార్పోరేటర్ అనిశెట్టి మురళి …
Read More »చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్
గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్బుక్ …
Read More »మరోసారి పవన్ పై సంచలన కామెంట్ చేసిన కత్తి మహేశ్
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు చేసారు . ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల …
Read More »బ్రేకింగ్ : భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పై 40,707 ఓట్లతో ఘన విజయం సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ నుంచి దినకరన్ ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దినకరన్ కు 89,013ఓట్లు, అన్నాడీఏంకే 48,306 ఓట్లు, డీఎంకే కు 24,075 ఓట్లు వచ్చాయి. దినకరన్ అమ్మ జయలలిత, ఎంజీఆర్ సమాధిల వద్ద నివాళుర్పించారు. దినకరన్ విజయంతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. కార్యకర్తలు మీఠాయిలు …
Read More »ఆర్కే నగర్ ఉపఎన్నిక : దుమ్ములేపుతున్న దినకరన్
తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 68,302ఓట్లు, అన్నాడీఏంకే 36,211 ఓట్లు, డీఎంకే కు 17,204 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ …
Read More »