“తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు ఆంధ్రకు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను“ ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన. దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో బృహత్ కవి …
Read More »మీ ఇంటికి..మెట్రోకు సంబంధం ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని వెల్లడించిన మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ నగరానికే …
Read More »మరోపది రోజుల్లో హైదరాబాద్ను మార్చేస్తారట
హైదరాబాద్ను యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే కొందరు హైద్రాబాద్ లో నవంబర్ చివరి వారంలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హడావుడి చేస్తున్నారు.ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మరియు ఎందరో ప్రముఖులు వస్తుండటంతో ఇలా చేశారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ …
Read More »మంత్రి కేటీఆర్ కొత్త క్రేజ్…అప్నా షహర్కు అదిరిపోయే స్పందన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సృష్టించిన కొత్త, విప్లవాత్మక ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. టౌన్హాల్ మీటింగుల పేరుతో పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం దేశంలోనే సరికొత్త విధానంగా చెప్పవచ్చు. ఈ తరహా విధానాన్ని అమలుచేస్తున్న చేస్తున్న రాష్ట్రాల్లో గోవా తరువాత మన రాష్ట్రమే కావడం విశేషం. నగరంలో శనివారం పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల …
Read More »సీఎం మార్గదర్శకం..మంత్రి తుమ్మల శ్రమ..భక్త రామదాసు మరో రికార్డు..!
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం మొదటి దశను కేవలం తొమ్మిది నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం .. రెండో దశను ఆరు నెలల్లోనే పూర్తి చేసింది. భక్త రామదాసు రెండో దశ ట్రయల్ రన్ విజయవంతమైంది. కేవలం నాలుగు కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టిన భక్త రామదాసు రెండో …
Read More »తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులది కీలక పాత్ర..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా పై దాడి చెసి కెమెరాలను,మొటార్ సైకిళ్ళను ధ్వంసం చేశారు. అయితే పోలీసు స్టేషన్ లలో ఎఫ్ఐఆర్ లు నమోదు అయిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం …
Read More »లవ్ హైదరాబాద్..కొత్త లుక్కు..కొత్త ప్రదేశం
హైదరాబాద్కు ప్రత్యేక శోభ తెచ్చిన లవ్ హైదరాబాద్ మరో చోట కొలువు దీరింది. కొన్ని నెలల కిందట హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ ఐకాన్ ను నెక్లేస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు మార్చారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ అక్షర శిల్పాన్ని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. లవ్ హైదరాబాద్ అక్షర శిల్పం పర్యాటక ఆకర్షణగా నిలవటం, ప్రజలు ప్రత్యేకించి యువత …
Read More »కేటీఆర్ కితాబుకు ఫిదా అయిన ప్రగతినగర్ వాసులు
రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రసంగానికి బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ ప్రజలు ఫిదా అయ్యారు. శనివారం కొంపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హమార షహర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకులు, అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా పౌరులు సైతం బాధ్యాతయుతంగా వ్యవహారిస్తే ఆయా కాలనీలు, బస్తీలు సమస్యలు లేని ప్రాంతాలుగా ఆదర్శవంతంగా రూపొందుతాయని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా …
Read More »కేసీయార్ హృదయ వైశాల్యం చాలా పెద్దది
“ఏ గతి రచియించినను సమకాలీనులు మెచ్చరే ” అని విజయవిలాసం గ్రంధకర్త చేమకూర వెంకట కవి వాపోయారు. మనం ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా, ఎన్ని కావ్యాలను రాసినా, ప్రపంచం మొత్తం మనను ప్రశంసించినా, మన సాటి సాహిత్యవేత్తలు అభినందించరు. ఆ జాడ్యం అప్పుడూ ఇప్పుడూ ఉన్నది. ఒక కవి, రచయిత రాసిన సాహిత్యాన్ని మరో కవి, రచయితలు చదవడం అరుదు. పుస్తకానికి ముందు మాట రాసివ్వమని ఎవరైనా సీనియర్ …
Read More »కేసీయార్ విశ్వరూపం
ఇలపావులూరి మురళీ మోహన రావు గారి సౌజన్యం నుంచి.. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనలోని రాజకీయనాయకుడిని ఇంటిదగ్గర వదిలేసి తనలోని సాహిత్యమూర్తిని బయటకు తీశారు. అరగంటసేపు పైగా సాగిన కేసీయార్ ఉపన్యాసం ఆయనలోని పూర్వాశ్రమ లెక్చరర్ ను వెలికి తీసింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు డాక్టర్ సి నారాయణరెడ్డి గుర్తుకు వచ్చారు. అచ్చ తెనుగులో, తేట తెలుగులో సాగిన కేసీయార్ ప్రసంగంలో తెలంగాణ, ఆంద్ర, రాయలసీమలోని కవులు ఆవాహనం …
Read More »