Home / KSR (page 397)

KSR

చిన్నారికి ఆరోగ్య సమస్య…మంత్రి కేటీఆర్‌ ఏమి చేశారంటే ..!

మంత్రి కేటీఆర్‌ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు.  ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లిన స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించేలా చర్యలు తీసుకున్నారు. ‘కేటీఆర్‌ అన్నా..మా చెల్లి ఇటీవలే ప్రసవించింది. 3 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో  ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దయచేసి మీరే ఎలా అయినా..మా చెల్లిని బ్రతికించాలి ప్లీజ్‌’ అని ఓ నెటిజన్‌ …

Read More »

బ‌య్యారంలో స్టీల్ ఫ్యాక్ట‌రీ..మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

పాల్వంచలో స్క్రాబ్ బేస్డ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేంద్రానికి ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాల్వంచలో 2008లో మూతబడ్డ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ తో తిరిగి ప్రారంభిస్తుందని వెల్ల‌డించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ కేంద్రాన్ని కోరుతున్నామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్రానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రవాణా సౌకర్యం ఇబ్బంది అంటున్నారని..కానీ ప్ర‌త్యామ్యాయ్నాలు ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ …

Read More »

పాల్వంచ‌లో ఐర‌న్ ఓర్ స్టీల్ ప్లాంట్ …కేంద్రమంత్రి బీరేంద్రసింగ్

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామ‌ని కేంద్ర ఉక్కుశాఖ‌ మంత్రి  బీరేంద్రసింగ్ తెలిపారు. హైద‌రాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ….ఖమ్మం జిల్లా పాల్వంచలో  1.5 మిలియన్ సామర్థ్యం గల స్క్రాప్ బేస్డ్ ఐరన్ ఓర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. తెలుగురాష్ట్రాలకు స్టీల్ ప్లాంట్స్ ఇస్తామని విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం పేర్కొందని ఆయ‌న తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ..  తెలంగాణలోని బయ్యారంలో …

Read More »

పవన్ కళ్యాణ్ పై పవర్ ఫుల్ పంచులేసిన రోజా..!

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేసారు . ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు . చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడా..? అని ప్రశ్నించారు .అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును …

Read More »

మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …

Read More »

తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలో మొదటి స్థానంలో ఉండాలి..కడియం

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంటర్ కాలేజీలకు కావల్సిన వసతులు కల్పిస్తున్నామని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తున్నందున లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ …

Read More »

నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్

ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …

Read More »

ఎన్నారై భవనానికి స్థలం కేటాయించండి..!!

రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు  ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వెళ్లిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు – v శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి – మహమ్మద్. అజమ్ అలీ టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు – సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులు సంస్థ ప్రతినిధులు కలిశారు .నాలుగు …

Read More »

యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు.. మంత్రి తలసాని

కొలవుల కొట్లాట పేరుతో రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని  రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ ఆయన చేవెళ్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … గతంలో ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు .వచ్చే ఆగస్టు నాటికి లక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు …

Read More »

నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ

భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షానోరు జారారు . కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మట్లాడుతూ .. ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు . దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు . సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూర‌ప్ప‌ను విమ‌ర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat