తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ యూనిట్లనను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సుమారు 18 కంపెనీల అంగీకార పత్రాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు బేగంపేట క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ పై హనుమంతరావు ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇవాళ అయన మీడీయా తో మాట్లాడుతూ .. కేసీఆర్ కు ఎన్నికలు 15 నెలల ముందు బీసీ లు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు . బీసీ లపై ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్ మంత్రి వర్గంలో నలుగురు బీసీలు ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు .బీసీలపై కేసీఆర్ కు ప్రేముంటే బీసీ మంత్రుల సంఖ్య …
Read More »సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే లక్ష్యం.. సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో బయలుదేరిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు, అనుభంద రిజర్వాయర్లలను పరిశీలించారు. తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను …
Read More »వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి …
Read More »చంద్రబాబు బ్యాచ్ అటాక్కి.. జగన్ నుండి జబర్ధస్త్ రియాక్షన్..!
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో.. ప్రజల కష్టాలన్నిటినీ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ వృత్తిదారులకు ఎదురవుతున్న సమస్యలు వాళ్ళ కన్నీటి గాధలు.. చంద్రబాబు నరక పాలన గురించి చెబుతున్నారు ప్రజలు. దీంతో జగన్ వస్తే తమ కష్టాలు పోతాయని వారు నమ్ముతున్నారని.. వారి నమ్మకమే నన్ను నడిపిస్తోందని.. అందుకే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. …
Read More »బీజేపీతో వైసీపీ పొత్తు.. సంచలన విషయం తేల్చి చెప్పిన జగన్..!
ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్ మోమన్ రెడ్డి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమవుతోందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్కు గానీ, బీజేపీకి గాని రాష్ట్రంలో ప్రత్యేక బలం లేదని, ఏదో ఒక పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిందేనని అన్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చంద్రబాబు అండ్ …
Read More »ఏపీ ప్రజల గురించి.. జగన్ గొప్పగా చెప్పిన మాటలు ఇవే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయత్రకి తన శరీరం సహకరించక పోయినా.. దిగ్విజయంగా మొండిగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒక వైపు పాదయాత్ర మరోవైపు సభలు.. ప్రజల కష్టాలు.. కన్నీళ్ళు.. ఆత్మీయ పలకరింపులు.. పేదవారి ఆతిధ్యాలు.. ఇలా చాలా జోరుగా సాగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జగన్ పాదయాత్ర ప్రారంభిచి నప్పటి నుండి.. డైలీ తనకు ఎదురైన అనుభవాలను తన డైరీలో పొందు పరుస్తున్నారు. అయితే ఇంత హడావుడిలో …
Read More »అజ్ఙాత పవనాల గురించి.. జగన్ చెప్పిన సింపుల్ మాటలు ఇవే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే జగన్ ముందు పవన్ ప్రస్తావన రాగా.. చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ సీన్ లోకి వస్తారని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. అయితే …
Read More »తుస్సుమంటున్న పవన్ పంచ్లు.. సోషల్ మీడియా పవర్ ఫుల్ కథనం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో వేసిన పంచ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వారసులు ఎవరైనా సమర్థత నిరూపించుకున్నాకే రాజకీయాల్లోకి రావాలని పవన్ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మద్ధతు తెల్పకపోవడానికి కారణాలు తెల్పుతూ.. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జగన్ సీఎం కావాలనుకోవటం సరికాదని.. అందుకే తాను ఆయనకు మద్దతు ప్రకటించలేదని.. అంతే కాకుండా జగన్ దపై లక్షకోట్ల అవినీతి …
Read More »జగన్ పై పవన్ అజ్ఙానపు వ్యాఖ్యలు.. తమ తిక్క చూపిస్తున్న నెటిజన్లు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అజ్ఞానపు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని.. ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాల పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న …
Read More »