Home / KSR (page 401)

KSR

పాదయాత్రలో ప్రధమమాసం

ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …

Read More »

పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ పర్యటన పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది . అలాగే ఈ సినిమా త్వరలోనే …

Read More »

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది . ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేసి … మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Read More »

ఓర్వలేకనే మెట్రో పై దుష్ప్రచారం

హైదరాబాద్ నగర వాసుల కలల మెట్రో నవంబర్‌ 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మధ్య 30 కిలో మీటర్లు నడుస్తున్న మెట్రోకు నగర వాసుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. ఈ క్రమంలో గత కొంత కాలం నుండి ఐఎస్‌బీ – గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్‌లో పగుళ్లంటూ సామాజిక మాధ్యమాల్లోఒక ఫోటో చక్కర్లు కొడుతుంది … ఈ నేపధ్యంలో మెట్రో పిల్లర్‌కు …

Read More »

కోదండరాం క్షమాపణ చెప్పాలి..ఎమ్మెల్సీ కర్నె

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి ప్రభుత్వం మంచి ప్రణాళికలు తయారు చేస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్సి కర్నెప్రభాకర్ అన్నారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ కమిటీ హాల్ లో మూడురోజుల పటు బీసీ అభివృద్ధి పై చర్చ జరిగిందని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక ఎం బీ సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ 1000 కోట్లు కేటాయించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు . గత ప్రభుత్వాలు …

Read More »

మిషన్ కాకతీయకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రశంసలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 45వేల చెరువుల పునరుద్ధరణ పథకం చాలా మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు. మంగళవారం బెంగళూరులో నదుల పునరుజ్జీవనంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాజంలోని అన్ని రంగాలవారు భాగస్వాములైనప్పుడే నదుల …

Read More »

ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్‌లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌నుంచి …

Read More »

కేంద్రం తీరుపై ఎంపీ క‌విత అస‌హ‌నం

కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ప‌థ‌కాల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ పంటల బీమాకుగ్రామాన్ని యూనిట్ గా …

Read More »

మంత్రి కేటీఆర్‌కు తొమ్మిది త‌ర‌గ‌తి విద్యార్థి షాకింగ్ ట్వీట్‌

విద్యావ్యవస్థలోని పరిణామాలపై మంత్రి కేటీఆర్‌ మరోమారు స్పందించారు. గతంలో ఓ చిన్నారి రొట్టెముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ మరోమారు అదే రీతిలో స్పందించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి  చదువుతో సతమతమవుతున్నాం…మా బాల్యాన్ని కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. అభిజిత్‌ కార్తిక్‌ అనే విద్యార్థి ‘సర్‌..నాపేరు అభి. కేపీహెచ్‌బీలోని నారాయణ టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్‌ …

Read More »

కొత్త‌గూడెంలో ఉక్కు క‌ర్మాగారం…కేంద్రం సానుకూల‌త‌

కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది.ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ మంగళవారం డిల్లీ లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ గారిని ఖమ్మం లోక్ సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు కలిశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat