సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన మూడురోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పర్యటన సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Read More »తెలంగాణ విద్యార్థులు ప్రతిభావంతులు..ఎంపీ కవిత.
నిజామాబాద్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత తిలకించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుంది, ఎలా గుర్తించాలనే విషయాన్ని బోధన్ శంకర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవ్య, క్రాంతి ఎంపి కవితకు వివరించారు. ఆర్మూర్ పర్మిట్ లోని కెజిబివి స్కూలుకు …
Read More »మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష…కీలక ఆదేశాలు
హైదరాబాద్ మెట్రో రైలును వినియోగదారులకు హైదరాబాదీలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపైన మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ …
Read More »చేనేత కార్మికుడికి రూ.కోటి సహాయం అందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చేనేత మరియు ఔళి శాఖ మంత్రి కేటీఆర్ అందించారు. ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మి అసు మిషిన్ల ఉత్పత్తిని …
Read More »బీసీలకు హైదాబాద్లో పరిశోధన కేంద్రం..మంత్రి ఈటెల
బీసీలకు హైదరాబాద్లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ శాసన సభ కమిటీ హాల్లో బీసీ ప్రజా ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ…సమావేశంలో రాజకీయ, ఉద్యోగ, ప్రైవేటు, విద్యారంగాల్లో బీసీల ప్రాతినిధ్యంపై చర్చించినట్లు చెప్పారు. మరో 119 రెసిడెన్షియల్ …
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..విశాల్కు బిగ్ షాక్..?
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్ను తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు . మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన …
Read More »ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ …
Read More »ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది కీలకపాత్ర..రావుల
తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది కీలకపాత్ర అని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ …టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు.ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం వల్లే విద్యార్థుల ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. వంటేరు ప్రతాప్రెడ్డిపై కేసులను ఎత్తివేయాలని రావుల డిమాండ్ చేశారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
Read More »డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్..కేటీఆర్
డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . మీ సేవ 10 కోట్ల లావాదేవీలు పూర్తిచేసుకున్న సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. Minister @KTRTRS addressed the Mee Seva Operators at 10 Crore Transactions Celebrations program …
Read More »బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్
రాష్ట్రంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఓడీఎఫ్ జిల్లాలుగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా నిజామాబాద్ జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా (ఓడీఎఫ్)గా నిలిచింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విజయవంతంగా 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత నిజామాబాద్ను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. At Open Defecation Free awareness meeting in rajeev gandhi auditorium. …
Read More »