భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ రైతులకు పెద్ద ఉపశమనంలాంటిదని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల తెలంగాణలో తొలి ఓడీఎఫ్ జిల్లాగా నిలినిలువగా…తాజాగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన మొదటి జిల్లాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నిలిచింది..ఈ సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. My compliments to @Collector_RSL & Team on being the first district …
Read More »కోదండరాం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నాడు..ఎంపీ బాల్క
కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్ఎస్ …
Read More »ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం..ఎమ్మెల్సీ పల్లా
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామని పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీని నిరుద్యోగులు, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల్ని, యువకులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కోదండరాం మాట్లాడటం సరికాదన్నారు. కొలువుల కొట్లాట సభకు నిరుద్యోగుల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి …
Read More »పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష..పోచారం
ధనవంతులతో సమానంగా పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు . కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడలోని వారాంతపు సంత, బోర్ల క్యాంపు, కృష్ణనగర్ తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను మంత్రి పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం డ్బ్బై వేలో, లక్ష రూపాయాలో ఇచ్చి చేతులు …
Read More »క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ
క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది . రాష్ట్రంలోని తండాలను పంచాయతీలు గా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు అనుబంధ గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని భావిస్తున్నారు.తండాలను పంచాయతీలుగా మార్చడానికి,గ్రామాలకు నిధులు కేటాయించడంతో పాటు అధికారాలు కల్పించడానికి ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంది. దీంతో గ్రామపంచాయతీ చట్టానికి …
Read More »సెల్ ఫోన్ తక్కువగా వాడండి..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న సిద్ధిపేట లో జరిగిన ఓ కార్యక్రమంలో సెల్ ఫోన్ వాడకం పై యువతకు ఒక మంచి సూచన చేసారు.. సెల్ ఫోన్ ను వీలైనంతగా తక్కువగా వాడటమే మంచిదని సూచించారు. సెల్ ఫోన్ నిత్య జీవితంలో ఒక భాగంగా మారిందని .. చాలా మంది దాన్ని విపరీతంగా వాడుతూ ఇబ్బందులు పాలవుతున్నారని ..తక్కువ గా వాడాలని మంత్రి …
Read More »తెలంగాణకు ప్రతిష్ఠాత్మకం తెలుగు మహాసభలు
‘తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’ అన్న నినాదంతో ప్రపంచ తెలుగు మహాసభలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ తెలుగు మహాసభలను 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు …
Read More »మెట్రో రైళ్లలో షీ టీమ్స్
హైదరాబాద్ నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వద్ద, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే షీ టీమ్స్ బృందాలు తమ విధులు నిర్వహిచేవి. మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో మహిళలకు భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. మహిళలను, యువతులను వేధింపుకు గురిచేసే పోకిరీల …
Read More »కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత..ఎంపీ వినోద్
కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత అని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు గంటెడు నీళ్లిచ్చే ఆలోచన చేయలేదని, సగటు వర్షపాతం కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణలోనే అయినా కరవు ప్రాంతంగా తెలంగాణను చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. సోమవారం సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు నుండి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులు, మల్కపేట …
Read More »పేదలకు ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ..మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లా లో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మండల కేంద్రంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ .. ఇండ్లు లేని పేదలందరికీ లబ్ది చేకూరే వరకు కొనసాగుతుందని అన్నారు . త్వోరలోనే నల్లగొండ , మిర్యాలగూడ …
Read More »