Home / KSR (page 404)

KSR

మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్ర మీసేవా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దూసుకుపోతోంది. స్వల్పకాలంలోనే పదికోట్ల సేవల మార్క్‌ను దాటేసింది. తద్వారా పది కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు మీసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ..తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవల్లో పెద్ద ఎత్తున వృద్ధి స్పష్టంగా కనిపించింది. ఆన్‌లైన్‌ విధానంలో మరిన్ని సేవలను అందించేందుకు తెలంగాన మీసేవా ఏర్పాట్లు చేస్తోంది.  2011 నవంబర్‌లో మీసేవా …

Read More »

రాహుల్‌ గాంధీ 2019లో ప్రధాని కావడం ఖాయం..ఉత్తమ్‌

రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ ప్రక్రియ ఒక చారిత్రాత్మక సందర్భమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు . అయన ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ…కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 2019లో భారతదేశ ప్రధాన మంత్రి కావడం ఖాయమని అన్నారు . రాబోయే ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కేంద్రంతో పాటు, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సెట్ల …

Read More »

ఇది మన విజయం..కోదండరామ్‌

భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌ నగర పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక …

Read More »

ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ.. 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది.

Read More »

హైదరబాదీలతో ముఖాముఖికి మంత్రి కేటీఆర్‌ వినూత్న పంథా

వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర …

Read More »

మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ

తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ ని నియమించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, …

Read More »

ముసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్..కేటీఆర్

ఇవాళ మహబూబ్ నగర్ జిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు . జిల్లాలో పలు అభివ్రద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు .. ఈ సందర్బంగా బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళు అధికారం ఇస్తే చేసిందేమీ లేదన్నారు .కొలవుల కొట్లాట మీ కోసమా ..? జైపాల్ రెడ్డి కొలవు కోసమా.. లేదా జానారెడ్డి కొలవు కోసమా …

Read More »

కారణజన్ముడు మన కేసీఆర్ …ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు …

Read More »

పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy …

Read More »

మెడికల్ కాలేజీ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన

మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. Ministers Laxma Reddy @KTRTRS laid foundation stone for Mahabubnagar Government Medical College today. MP Jithender Reddy, MLA @VSrinivasGoud, Zilla Parishad chairmen and elected representatives were also present. pic.twitter.com/ub7AJWIIIW — Min IT, Telangana (@MinIT_Telangana) December 4, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat