Home / KSR (page 409)

KSR

మంత్రి కేటీఆర్‌పై నోబెల్ గ్ర‌హీత ప్ర‌శంస‌లు కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నిపించ‌డం లేదా..?ఎంపీ బాల్క‌

గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌పై కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బ‌య‌ట‌పెట్టుకుంటున్నార‌ని ఎంపీ బాల్క సుమ‌న్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమ‌న్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమ‌న్ అన్నారు.మంత్రి కేటీఆర్‌ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …

Read More »

కోదండ‌రాంది దివాళాకోరు ఆరోప‌ణ..ఎమ్మెల్సీ ప‌ల్లా

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భ‌ర్తీ విష‌యంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌న్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …

Read More »

నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్..కేసీఆర్ ఘ‌న‌తే.. ఎమ్మెల్యే దాస్యం

బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్ర‌శంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …

Read More »

బీసీల సంక్షేమం..జ్యోతిరావుపూలే బాట‌లో సీఎం కేసీఆర్‌

రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. రేప‌టి భేటీ చ‌ర్చకు లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జ‌రిపారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలపై రేపు సమావేశం నిర్వహిస్తున్న …

Read More »

ఒక్క రోజులోనే 2.30కోట్ల వ్యూస్‌..

హాలీవుడ్‌లో సూపర్‌ హీరోల చిత్రాలకు కొదవేమీ లేదు. అలాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో మార్వెల్‌ స్టూడియోస్‌ ముందుంటుంది. తాజాగా ఆ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’. బుధవారం విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఒక్క రోజులోనే 2.30 కోట్లమందికి పైగా ఈ ట్రైలర్‌ వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా మే 4, 2018న ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భారత్‌లో …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.

Read More »

మనది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ … ఈ కార్యక్రమంలో ముగ్గురు …

Read More »

దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే..

దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మట్లాడుతూ … మీకు మేము ఉన్నాం.. మీరు ఒంటరి కాదు.. మనమంతా ఒక కుటుంబం.. …

Read More »

చంద్రబాబు మౌనవ్రతం చేస్తున్నారా..?

వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని ప్రశ్నించారు .ఇవాళ (శనివారం )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర …

Read More »

జ‌గ‌న్ కాలిబొబ్బ‌ల పిక్స్ వైర‌ల్‌.. ఛీ..ఛీ.. ప‌చ్చగాళ్ళ‌ ఏడుపు రాతలు మాత్రం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర 300 కి.మీ పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర నేటికి 23వ రోజుకు చేరుకుంది. అయితే విరామం లేకుండా పాద‌యాత్ర‌ని కొన‌సాగించ‌డంతో జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు రోజులుగా జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన స‌మాచారం తెలుసుకున్న జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat