అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది . కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సాంతాలోని కోటినగర్ పంచాయితీలో ఈ రోజు ఆదివారం పర్యటించనున్నారు అని సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు . అందులో భాగంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నా హెలికాప్టర్ కోసం ఏకంగా ఇరవై గ్రామాలలో కరెంటు సరఫరాను నిలివేశారు అధికారులు . అయితే హెలికాప్టర్ …
Read More »ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …
Read More »టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …
Read More »వైఎస్సార్ కడప జిల్లా టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా …
Read More »ఎమ్మెల్యేలకు డబ్బులివ్వడం రాజ్యాంగ విరుద్ధం..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నించడంపై ఘాటుగా స్పదించారు . ఆయన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది .ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను డబ్బులిస్తాం.. మంత్రి పదవులిస్తామని బేరసాలు ఆడటం తప్పు అని అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని అయన …
Read More »2019లో మాదే అధికారం -పవన్ కళ్యాణ్
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా . తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన …
Read More »కాబోయే సీఎం కుమార స్వామీ సతీమణి గురించి నమ్మలేని నిజాలు ..!
ఎన్నో రాజకీయ మలుపులు తర్వాత జేడీఎస్ పక్ష నేత కుమార్ స్వామీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో …
Read More »ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది . డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ..!
…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష …
Read More »యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది . ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ …
Read More »