హెబ్బా పటేల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే మూవీ కుమారి 21ఎఫ్ .అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకుంది .ఒకవైపు తన అందంతో మరోవైపు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా యువత గుండెల్లో గుడి కట్టుకుంది ఈ అందాల రాక్షసి . అయితే గత కొంతకాలంగా అమ్మడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో పీకల్లోతు …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…
దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడుతున్న నిరీక్షణకు తెరపడనుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న చంద్రబాబు భేటీ జరగనుందని సమాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి గట్టి ఝలక్ ..
ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో …
Read More »టీన్జీఓ డైరీ,క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత..
తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …
Read More »పవన్ నాలుగో భార్యగా టాలీవుడ్ హీరోయిన్ ..?
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అనే సంగతి తెల్సిందే .అందులో పవన్ కళ్యాణ్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ .తాజాగా పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్య ఎవరో తెల్సిపోయింది అని అంటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తి …
Read More »తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు . తీరా అధికారంలోకి …
Read More »దుమ్ములేపుతున్న విశాల్ “‘అభిమన్యుడు’ టీజర్ …
మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …
Read More »నడిరోడ్డున పడ్డ జబర్దస్త్ యాంకర్ ..!
ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమై జబర్దస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులర్ అయ్యాడు శాంతి స్వరూప్ .అయితే తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన తెలిపాడు .ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమానికి ముందు తను ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆయన తెలిపారు . ఒకానొక సమయంలో తను ఉంటున్న రూమ్ కి కూడా రెంట్ కట్టుకోలేని …
Read More »