టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 28న కరోనా సోకడంతో బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో నాయిని చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. న్యుమోనియా తలెత్తడంతో సిటీ న్యూరో సెంటర్ …
Read More »తొలి హోం మంత్రిగా నాయిని చరిత్రలో నిలిచిపోతారు
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ నేతగా, జన నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నాయిని మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటోలను ట్విటర్లో ఫొటోలు షేర్ …
Read More »ఏపీలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 …
Read More »క్లిష్టంగా రాజశేఖర్ ఆరోగ్యం
కరోనా ప్రజల జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది. ఈ మహమ్మారి వలన చాలా మంది ఆర్ధికంగా కుదేలయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వలన వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనాతో లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయగా, ఇప్పుడు సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనాతో ఫైట్ చేస్తున్నారు. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడ్డట్టు తెలిపారు రాజశేఖర్ . తన ఇద్దరు కూతుళ్ళు …
Read More »దేశంలో కొత్తగా 55, 838కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ వరుసగా రెండవ రోజు 50 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,838 మందికి వైరస్ సంక్రమించింది. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946కు చేరుకున్నది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 702 మంది మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,16,616కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం యాక్టివ్ …
Read More »జొన్న రొట్టే, కోడి మాంసం అంటే నాయినికి మస్త్ ఇష్టం
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ చిన్నప్పటి నుంచే ఆయనకు అలవాటు. అది ఇప్పటి వరకూ కొనసాగింది. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంటకాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబజార్ జిలేబీ అంటే మహా ఇష్టం. ఇక పాతబస్తీలోని బేగంబజార్కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోషలిస్టు ఉద్యమాలు చేసిన సమయంలో …
Read More »శ్వేతా తివారి హాట్ హాట్ ఫోటోలు
కసౌటీ జిందగీ కే సీరియల్ తో పాపులర్ అయింది నటి శ్వేతాతివారి. ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లు, టీవీ షోల్లో కనిపిస్తూ తనకంటూ ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తన అందం, అభియనంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. హిందీ, పంజాబీ, మరాఠీ, భోజ్పురి, కన్నడ, ఉర్ధూ భాషల్లో నటించింది. ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న శ్వేతా తివారి..40వ బర్త్ డే కూడా …
Read More »లండన్ లో కత్రీనా కైఫ్
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కత్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో నటిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ …
Read More »ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం
లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై పోలీస్ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ తాజాగా టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై మండిపడ్డారు. అనురాగ్పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందించకపోవడంపై పాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ తనకు మంచి మిత్రుడని, అనురాగ్ తనతో ఎలా ప్రవర్తించింది …
Read More »వర్షంలో సైతం రకుల్ ప్రీత్ సింగ్
కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్ప్రీత్సింగ్. వర్షంలోనే షూటింగ్లో పాల్గొంటున్నది. రకుల్ప్రీత్సింగ్, వైష్ణవ్తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్ అనుభవాల్ని సోషల్మీడియా ద్వారా రకుల్ప్రీత్సింగ్ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్ చేస్తున్నాం. కరోనా …
Read More »