Home / shyam (page 18)

shyam

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు పచ్చ పత్రికలకు గడ్డు కాలం…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది,  పోలీస్,  పారిశుధ్య కార్మికులు,  మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.  ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం.  మీడియా …

Read More »

ఎల్లోమీడియాకు గడ్డి పెట్టిన మంత్రి పేర్ని నాని..!

కరోనా కల్లోలం వేళ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని,  ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేటింగ్ లో కోసం ప్రయత్నిస్తారా,  సమాజహితం అక్కర్లేదా… ఆ మాత్రం బాధ్యత అక్కర్లేదా అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.  తాజాగా మీడియాతో మాట్లాడుతూ… 2 రోజుల క్రితం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల  వద్ద జరిగిన ఘటన లపై కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు కావాలనే …

Read More »

మోడీకి చంద్రబాబు భజన… టీడీపీ ఎమ్మెల్యే రివర్స్…!

సంక్షోభాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతుంటారు.  ఇప్పుడు కరోనా సంక్షోభం లో కూడా చంద్రబాబు అదే పనికి చేస్తున్నారు.  ఈ మధ్య ప్రధాని మోడీకి మళ్ళీ దగ్గర అయ్యేందుకు నానా పాట్లు పడుతున్న చంద్రబాబు కి కరోనా కలిసి వచ్చింది.  ఇంకేం పొద్దున్న లేస్తే మోడీ భజన చేస్తున్నారు మన బాబుగారు.  కరోనా కట్టడికి ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు భేష్ …

Read More »

కరోనా అప్ డేట్ .. ఏపీలో మరో పాజిటివ్ కేస్ నమోదు.. !

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న విజయవాడ లో రెండు కేసులు నమోదు కాగా తాజాగా విశాఖ లో మరో కేసు నమోదైంది.  దీంతో  కరోనా పాజిటివ్‌ కేసులు 12కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. విశాఖలో మరో పాజిటివ్‌ కేసు నమోదయ్యిందని.. దీంతో కరోనా …

Read More »

తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు.. రమణ దీక్షితులు

కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది.  అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు.                                  …

Read More »

లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై నిఘా కన్ను

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …

Read More »

పారాసెట్‌మాల్‌పై ఎల్లోబ్యాచ్‌కు అదిరిపోయే పంచ్ వేసిన మంత్రి పేర్నినాని…!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్‌మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్‌మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన …

Read More »

బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …

Read More »

అమరావతిలో వైసీపీ అదిరిపోయే స్కెచ్.. చంద్రబాబుకు దిమ్మతిరిగిపోవడం ఖాయం…!

గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్‌ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్‌ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు.  తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat