టీడీపీ మాజీమంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్ల అండతో పరిటాల శ్రీరామ్ చెలరేగిపోయాడు. దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు, భౌతిక దాడులు..భూకబ్జాలు..ఇలా పరిటాల శ్రీరామ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడు అధికారంలో లేకపోయినా శ్రీరామ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీరామ్ ఏకంగా …
Read More »కడపలో మరో ఓటుకు నోటు బాగోతాన్ని బయటపెట్టిన రామసుబ్బారెడ్డి..!
తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ …
Read More »మంగళగిరి పోలీస్ స్టేషన్లో లోకేష్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోలీసులు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిగారి పుత్రరత్నం, ప్రతి రోజు ట్విట్టర్లో కూతెట్టె నారాలోకేష్ గారు చాలా రోజుల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు..మా వాళ్లకు నోరుంది..మా ఇష్టం వచ్చినట్లు తిడతాం… సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడతాం..మేం ఏం చేసినా పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిందే అంటూ చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఓ మ్యారేజీ …
Read More »చంద్రబాబుకు షాక్…ఏబీవీ పిటీషన్ను కొట్టేసిన క్యాట్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను, ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ సస్పెషన్పై చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా గగ్గోలు పెట్టింది. అధికారులపై కక్షగట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు కాగా గత ప్రభుత్వ హయాంలో …
Read More »టీడీపీకి మరో షాక్..కొడుకుతో సహా వైసీపీలో చేరిన మాజీ మంత్రి…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …
Read More »పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ …
Read More »ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …
Read More »ఈసీ నిమ్మగడ్డకు క్లాస్ తీసుకున్న గవర్నర్.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు యథాతథం..?
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన ప్రతిపక్ష టీడీపీకి కాపాడుకునేందుకుకే నిమ్మగడ్డ, చంద్రబాబుతో కుమ్మక్కై ఇలా ఎన్నికలను …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్ర వెనుక బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ చౌదరి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేయడంపై అధికార వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీని కాపాడుకోవడం కోసం ఇలా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదావేయడం సరికాదని సీరియస్ అయ్యారు. అంతే కాదు నిమ్మగడ్డ తీరుపై సీఎం జగన్ ఏకంగా గవర్నర్కు …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అచ్చెన్నాయుడు కామెంట్స్..రోజా సెటైర్లు..!
అచ్చెన్నాయుడు…టీడీపీ మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అయిన ఈయనగారికి కాస్త నోటిదురుసు ఎక్కువ. గత చంద్రబాబు హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్పై అవాకులు, చెవాకులు పేలేవారు. ఇప్పటికీ సమయం, సందర్భం లేకుండా సీఎం జగన్పై, వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటూ ఉంటారు.అందుకే జగన్తో సహా వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని పదేపదే టార్గెట్ చేస్తూ సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సభలో రంకెలు వేస్తున్న అచ్చెన్నాయుడిపై..అచ్చెన్నా కూర్చో..కూర్చో..ఒళ్లు పెరగడం కాదు…కాస్త …
Read More »