కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో …
Read More »చిరు షేక్ హ్యాండ్ ఎఫెక్ట్..దీని వెనుకున్న అసలు నిజాలు ఇవే !
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శం. ఆయన పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ పోతే చాలు..కాని చిరంజీవి అలా కాదు ఆయన స్థానంలో వేరెవ్వరు ఉన్నా సరే నా కుటుంబమే బాగుండాలి అని ఆలోచిస్తారు. కాని చిరు ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ నుండి అందరిని ప్రోత్సాహిస్తారు. …
Read More »వైసీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ.. చరిత్రలో మొదటిసారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకు 86 …
Read More »ఎస్ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్ కుమార్
యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్కుమార్ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. మహేశ్ కృష్ణమూర్తి, అతుల్ భేడాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.
Read More »కరోనా ప్రభావంతో బెంగుళూరు ఇన్ఫోసిస్ ఖాళీ
కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్పాండే తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ …
Read More »ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తుంటే….నీ వూపుడేందీ ప్రభాస్..!
కరోనా వైరస్తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా …
Read More »కరోనా ఎఫెక్ట్ తో టీటీడీ కీలక నిర్ణయాలు..!
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా కరోణ వైరస్ పెరుగుతున్న నేపద్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. వైరస్ సోకకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాము అన్నారు.ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదని,దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది అన్నారు. ఈ మేరకు వారంగా టీటీడీ అధికారులు అనేక చర్యలు చేపట్టాము తెలిపారు. తిరుమలని సెక్టార్ లుగా విభజించి,శుభ్రత చర్యలు చేపట్టామని,గదులు కాలి …
Read More »పొంచిఉన్న ప్రమాదం..మీ ప్రాణాలు మీ చేత్తుల్లోనే..మరోసారి జాగ్రత్తలు మీకోసం !
కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న తరుణంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించండి ! -స్నేహితులు, సన్నిహితులను కలిసినపుడు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, నమస్కారం పెట్టండి -ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోవద్దు -తరుచుగా చేతులను సబ్బుతో కడుగుతూ ఉండాలి -జలుబు, దగ్గు ఉన్నవారికిఉండాలి దూరంగా ఉండాలి -రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించాలి -అవసరమైతే తప్ప …
Read More »కరోనా ఎఫెక్ట్..ఆపిల్ స్టోర్స్ అన్నీ మూసివేత !
కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఆపిల్ మార్చి 27 వరకు చైనా వెలుపల తన స్టోర్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ యొక్క ఆన్లైన్ స్టోర్ తెరిచి ఉంటుంది, అయితే చైనా వెలుపల కార్యాలయ సిబ్బంది వీలైతే రిమోట్గా పనిచేస్తారని కుక్ తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థకు ప్రపంచంలోని 24 దేశాలలో 500 దుకాణాలు ఉన్నాయి. స్టోర్స్ ముసేసినప్పటికీ, ఉద్యోగులకు సాధారణ వేతనం …
Read More »మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో దీక్షలు
మందడం, తాళ్ళాయిపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రక్కన ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు మద్దతుగా నిరుపేదలకు 50వేల ప్రక్కా గృహాలు మంజూరు చేసినందుకు మద్దతుగా మరియు ప్రజాప్రతినిధులపై దాడులు ఖండిస్తూ చేస్తున్న దీక్షలు శనివారం ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి పెద్దఎత్తున దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వికేంద్రకరణకు మద్దతు తెలిపారు. వికేంద్రీకరణ జరిగితేనే బడుగు, బలహీన, …
Read More »