Home / sivakumar (page 4)

sivakumar

పోలీసులను వ్యతిరేకిస్తే ఆర్మీ వస్తది..తాట తీస్తాడు..ఇందులో భేరాల్లేవ్ !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి …

Read More »

కేసీఆర్ గారు మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..జగన్ ! 

ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.తెలంగాణ నుండి పర్మిషన్ రావడంతో చాలా మంది ఏపీ బోర్డర్ వరకు వచ్చినా …

Read More »

మనవాళ్లంతా ఎక్కడివాళ్లక్కడే ఉండండి…సీఎం జగన్ !

ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం …

Read More »

వైద్య పరికరాల కొనుగోలు కోసం 10 లక్షలు కేటాయించిన వైసీపీ ఎంపీ !

ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల …

Read More »

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …

Read More »

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో మొదటిసారి ఇద్దరు వైద్యులకు పాజిటివ్ !

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇవాళ మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 …

Read More »

కేంద్రం గుడ్ న్యూస్..లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన !

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్ర‌ధానంగా క‌రోనా వ‌ల్ల న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే 80 కోట్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ ప‌థ‌కం ద్వారా ప్యాకేజీని అందిస్తామ‌న్నారు. కోవిడ్-19 వ‌ల్ల కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. …

Read More »

లాక్ డౌన్ సరిపోదు..ఎటాక్ కూడా చేయండి..ప్రపంచ ఆరోగ్య సంస్థ !   

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే సుమారు ౩౦౦కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయాయరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ౨౧ వేలమంది మరణించగా..ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూ ఎచ్వో చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బారినుండి ప్రజలను కాపాడడానికి లాక్ డౌన్ ప్రకటించారు కానీ అది ఒకటే సరిపోదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ …

Read More »

కరోనా బుల్లెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !

ఏపీ కరోనా వివరాల బులెటిన్‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటి వరకు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 289 మందికి నెగెటివ్, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. 33 మంది శాంపిల్స్‌ నివేదిక రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19కి …

Read More »

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat