Home / sivakumar (page 450)

sivakumar

స్పిన్ దెబ్బకు 273పరుగులకు భారత్ అలౌట్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్‌ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్‌ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్‌, షమీ కూడా మొయిన్‌ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు. రిషబ్‌ బంత్‌ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇంగ్లండ్‌ …

Read More »

ప్రత్యేక హోదా కోసం త్రినాధ్ ఆత్మహత్య

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద త్రినాద్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినాధ్ స్వస్థలం రాజమండ్రి అని తెలిసింది.  టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్ కి  ఉరేసుకున్నాడు. ఇతడు చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసాడు. ఇందులోని సమాచారం ప్రకారం త్రినాధ్ ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసాడు. గతంలో మునికోటి కూడా ఇలాగే ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోదా …

Read More »

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగి ఏంచేసారో తెలుసా.?

కొందరి సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రముఖనటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అయితే అక్కడపనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసారు. భౌతికకాయంతో, అదీ నవ్వుతూ ఫొటోలు దిగడంతో నెటిజన్లు …

Read More »

తనయుడు ఎదుగుదలను చూడడం బాగుందన్న స్టార్ హీరో….

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ‌ది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మ‌హేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా సెల‌బ్రెట్ చేసుకుంటున్నారు. మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా పరుగెడుతుందని, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్ళు వచేసాయని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. …

Read More »

మీకు అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా.. ఏమిచ్చి మీరుణం తీర్చుకోను.?

వైఎస్సార్ కాంగ్రెసక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన నియోజకవర్గం నగరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇల్లు కట్టుకున్నారు. గెలిచిననాటినుంచి క్రమం తప్పకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు రోజా ఈక్రమంలో రోజా నగరిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రోజా.. మీఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను.? …

Read More »

ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …

Read More »

మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..

చంద్ర‌బాబునాయుడు రాజకీయంగా నంద‌మూరి హ‌రికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బ‌య‌ట‌ప‌డిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్ర‌మాదంలో హ‌రికృష్ణ త‌ర్వాత భౌతిక‌కాయాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌చేశారు. భౌతిక‌కాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి త‌ర్వాత ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ కు తీసుకొస్తార‌ని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంద‌ట.. ముందుగా హ‌రికృష్ణ భౌతిక‌కాయాన్ని …

Read More »

ఆ నలుగురి పరిస్థితి ఏమిటి?

అతివేగం, సీటు బెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు మరో నలుగురు యువకులకు జీవనాధారం లేకుండా చేసింది. అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగురుకుంటూ ఎదురుగా చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్‌, ప్రవీణ్‌ గాయాల …

Read More »

హరికృష్ణ రాత్రింబవళ్లూ కష్టపడిన పార్టీలోనే ఆయన్ని అణగదొక్కిందెవరు.? అనేకసందర్భాల్లో అవమానించిందెవరు.?

ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని …

Read More »

స్వయంగా పర్యటించి చలించిపోయిన నీతా అంబానీ.. మంచి మనసుందని నిరూపించుకున్నారు

వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat