Home / vasu

vasu

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కోసం వైసీపీ నేత ప్ర‌త్యేక పూజ‌లు

వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్ని  శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి 1001 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ  ఇన్చార్జి ఐవి రెడ్డి. నవంబర్ 6 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్ట బోయే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్ని  6 …

Read More »

చంద్రబాబు.. వైఎస్సార్ పై శివారెడ్డి సెటైర్లు.. ఫుల్ వీడియో దొరికేసింది

We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …

Read More »

సాయికల్పనకు షాక్ ఇచ్చిన వైసీపీ శ్రేణులు

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్న గిద్దలూరు వైసీపీ నేత సాయి కల్పనకు గట్టిషాకే తగిలినట్టు సమాచారం. పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించ బోయిన ఆమెకు కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. ఆరు మండలాల నుంచి నేతలను ఆహ్వానించి.. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముందుగా ఆమె ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మీటింగ్ కు ముహూర్తం …

Read More »

జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగబోతుందా…!

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవంబర్ 2 నుంచి తలపెట్టనున్న పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందా..పాదయాత్ర చేస్తే వచ్చే ఎన్పికల్లో తమకు ఓటమి తప్పదని టీడీపీకి భయపడుతుందా..అందుకే జగన్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదంటూ సిబిఐ తమ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారా..ప్రస్తుతం ఏపీలో టీడీపీ నాయకులు చేస్తున్నరగడ చూస్తుటే జగన్ పాదయాత్రను …

Read More »

వైఎస్ఆర్ చలువతో చిన్న పిల్లలకు శస్త్ర చికిత్సలు…!

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంగా మారింది..గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించిపోయిన వైఎస్ మదిలో పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం ద్వారా వైట్ కార్డు ఉన్న పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించింది వైఎస్ ప్రభుత్వం. లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడింది ఈ ఒక్క ఆరోగ్యశ్రీ పథకం. రాష్ట్ర విభజన తర్వాత …

Read More »

అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది గొప్పలు చెప్పుకోవడంతో పాటు, చారణా పనికి బారణా పబ్లిసిటీ చేయించుకునే బాపతు. బాబుగారికి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ తెల్సిందే..పబ్లిసిటీలోతండ్రిని మించి పోతున్నాడు బాబుగారి కుమారుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్..ఐటీ శాఖ‌ మంత్రిగా వైజాగ్‌ను ఐటీ రాజధానిగా చేస్తానని, తనకున్న పరిచయాలతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులాగా మౌలిక సౌకర్యాలు, …

Read More »

బిగ్ సెన్సేషన్..రాజమౌళి నెక్ట్స్ తీయబోయే రెండు సినిమాలు ఇవే…హీరోలు ఎవరో తెలుసా..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీరబోయే సిన్మాలపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ ఏర్పడింది. బాహుబలితో ఇంటర్నేషనల్‌గా పాపులర్ అయిన రాజమౌళి తాజాగా అంతర్జాతీయ మేగజైన్ వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సిన్మాలను కన్ఫర్మ్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి డివివి దానయ్యకు కమిట్ అయ్యారు..ప్రస్తుతం దానయ్య మహేష్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో` భరత్ అనే నేను ` మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగియగానే రాజమౌళి డైరెక్షన్‌లో ఓ …

Read More »

రంగస్థలం హిట్ అయితే నిర్మాత, బయ్యర్లకు పండగే..స్టార్ హీరోలు చెర్రీని చూసి నేర్చుకోవాల్సిందే…!

గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక అల్లాడుతున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో నటిస్తున్న రంగస్థలం సిన్మా ఆ కరువుతీర్చేలా ఉంది..సుకుమార్ తన రెగ్యులర్ కన్‌ప్యూజ్డ్‌ , సైకలాజికల్ కథలను పక్కన పెట్టి చెర్రీ కోసం విలేజ్ నేటివిటిలో ఓ డిఫరెంట్ లవ్‌ స్టోరీని పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు. సమంతా, చెర్రీ కాంబినేషన్, దేవీశ్రీ మ్యూజిక్ ఈ సిన్మాపై మరింత అంచనాలు పెరిగాయి. …

Read More »

టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్పి ఉంటుంది….మంత్రి జవహర్ బెదిరింపు వ్యాఖ్యలు…!

ఏపీలో తమ ఆత్మగౌరవాన్ని, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అణిచివేస్తున్న చంద్రబాబు పట్ల దళితుల్లో పూర్తి వ్యతిరేకత నెలకొంది. దీంతో దళితులు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ వెన్నంటే నిలబడుతున్నారు. గరగపర్రులో అగ్రవర్ణాలతో జరిగిన ఘర్షణలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన దరిమిలా రెండు నెలల పాటు తీవ్ర ఉద్రికత్తలు ఏర్పడిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్మకాస్తు సమస్యను జటిలం చేసింది. అయితే ప్రతిపక్షనాయకుడిగా వైఎస్ జగన్ గరగపర్రు …

Read More »

కంచె ఐలయ్య కంటే ప్రమాదకరం చంద్రబాబు..ఆర్యవైశ్యులు జాగో…!

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం తమ మనోభావాలను దెబ్బతీసిందని, తమ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్నికించపరిచిందని ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు..ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు..కానీ న్యాయస్థానం మాత్రం ఆ పుస్తకాన్ని నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని కాబట్టి మేము ఆ పుస్తకాన్ని నిషేధించలేమని తీర్పు ఇచ్చింది..అయినా ఆర్యవైశ్యులు పట్టువిడువకుండా కంచె ఐలయ్యపై పోరాటం చేస్తున్నారు..అయితే ఇప్పుడు ఆర్యవైశ్యులు అర్జెంట్‌గా పోరాడాల్సింది కంచె ఐలయ్యపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat