Home / ANDHRAPRADESH (page 1035)

ANDHRAPRADESH

నామా కామాంధుడా….చంద్రబాబు పిఎకు ఆడియో, వీడియోలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుపై సుంకర సుజాత మీడియాకు ఎక్కారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలను వాడుకుని వదిలేసి, బ్లాక్ మెయిల్ చేయడం నామా స్వభావమని ఆమె ఆరోపించారు. నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ సుంకర సుజాత కొన్ని చానెల్స్ తోనూ ఆమె మాట్లాడారు. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీతో నామా నాగేశ్వర రావుతో ఉన్న సంబంధానికి సంబంధించిన విషయాలను …

Read More »

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి

తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ‍ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట …

Read More »

టీడీపీ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

ఏపీ అధికార ప‌క్షం టీడీపీ తెలంగాణ‌లో చేతులెత్తేసినట్లేన‌ని అక్క‌డ టీడీపీ దాదాపుగా లేన‌ట్లేన‌ని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …

Read More »

మంత్రి నారాయణపై…..శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు వీలినమైన నేపథ్యంలో వీటిని చైతన్య, నారాయణసంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ …

Read More »

నామా నాగేశ్వరరావు చంద్రబాబు కామెంట్ .. మరి ఇంతనా

టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు పై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే అది నామా వ్యవక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఆయనతో చర్చిస్తానని, చూద్దాం అంటూ మీడియా సమావేశం ముగించారు కాగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు నామా పై పిర్యాదు చేశానని, మహిళల పట్ల నామా వ్యవహరిస్తున్న తీరుపై ఆడియో, వీడియో సిడి ల ఆధారాలను కూడా పంపించానని …

Read More »

బిగ్ బ్రేకింగ్.. టీడీపీకి రేవంత్ గుడ్ బై.. చంద్రబాబుకు రాజీనామా లేఖ అందజేత..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే ఆయన తన లేఖను చంద్రబాబుకు అందజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడకు టీటీడీపీ నేతలు వచ్చారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌ గా వైసీపీ అభ్యర్థి

ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా…వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు …

Read More »

సీమ ఫ్యాక్షన్ భూతం మీద వై.యస్ ఉక్కుపాదం

తెలుగుదేశం వారు వై.యస్ బ్రతికి ఉన్న రొజుల నుండి ఆయన బౌతికంగా మన మద్య లేక పొయినా నిత్యం ఆయన పై ఫ్యాక్షన్ ముద్ర పడేలా ఆరొపణలు చెసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటు వస్తున్నారు , నిజానికి వై.యస్ చెసింది ఏంటి ? నిత్యం కక్షలు కార్పణ్యాల మద్య నలిగిన ఒక తరం రాయల సీమలొ , అన్ని వర్గాలని ఈ రక్త భూతం నుండి దూరం చెయటానికి …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అవ‌మానిస్తూ.. రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వీడియో పోస్ట్‌..!

మిస్ట‌ర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అస‌త్యం పలికాడ‌ని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని గతంలో …

Read More »

నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్‌రెడ్డికి 15 కోట్ల అక్రమాస్తులు

ఏపీలో మరో అవీనితి ఖాకి బండారం బట్టబయలైంది. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న హరినాథ్‌రెడ్డికి 15 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అవినీతి నిరోదక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శనివారం ఉదయం మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలులో 2 భవనాలు, కడపలో ఒక భవనం, కర్నూల్ జిల్లా తుగ్గలిలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అదికారులు గుర్తించారు అంతేగాక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat