Home / ANDHRAPRADESH (page 1060)

ANDHRAPRADESH

జనసేన మరో ప్రజారాజ్యం కాబోతుందా…!

ఉమ్మడి ఏపీలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సంచలనం రేపింది. సరిగ్గా 2009 ఎన్నికలకు 9 నెలలకు ముందు చిరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల నుంచి పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు..వారితో పాటు పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు కూడా చేరి పార్టీని ముంచి పోయారు. అయితే ఎన్నికలకు ముందు సీట్లు కేటాయింపు గందరగోళంగా మారింది.చిరు ఛరిష్మాతో అవలీలగా అధికారంలోకి వస్తామని కలలు కన్న …

Read More »

తిరుపతిలో పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య

 తిరుపతి పట‍్టణంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. పెద్దకాపువీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్  చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు.  గమనించిన స్ధానికులు రక‍్తపు మడుగులో పడిఉన‍్న సత‍్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడిపేవాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల …

Read More »

వైసీపీ పై బాబు ఆస్థాన మీడియా సరికొత్త విషప్రచారం ..!

ఏపీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలో నడుస్తుంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీకి చెందిన పలానా ఎమ్మెల్యే , ఫలానా సీనియర్ నేత వైసీపీ పార్టీని వీడుతున్నాడు.అంతే …

Read More »

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాబు షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను ,ఇద్దరు ఎంపీలను అధికార పార్టీ తెలుగుదేశంలోకి పదవులు ఆశ చూపించి చేర్చుకున్న సంగతి విదితమే .ఆ తర్వాత మొదట ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అప్పటివరకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రిగా ఉన్న …

Read More »

చంద్రబాబుకు షాక్…అమరావతి‌లో ల్యాండ్‌పూలింగ్ గుట్టు బయటపెట్టిన ప్రపంచబ్యాంకు…!

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన భీతావహ పాలన..పూర్తిగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అప్పుడు వామపక్షాలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ విమర్శించేవి..అలాంటి తమ జీతగాడికి ఏకంగా ప్రపంచబ్యాంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సమీకరించిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణానికి రైతులు …

Read More »

నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

ఏపీలో వైసీపీ వైసీపీ నూత‌న‌ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు సోమ‌వారం లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, …

Read More »

కాపులకు చంద్రబాబు మరో ద్రోహం …

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కురిపించిన హామీలు మొత్తం ఆరు వందలు .అధికారంలోకి వచ్చి మూడున్నరెండ్లు అయిన కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇటు ప్రజానీకం అటు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య దోస్తీ ప్ర‌శ్నార్ధకంగా మారుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్ర‌తేక హోదా విష‌యంలో వైసీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై జగన్ సంచ‌ల‌నం..!

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత‌మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి వెళుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్‌కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …

Read More »

ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat