రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎన్ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …
Read More »నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఏముందో మొత్తం లీక్
మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ …
Read More »అంబులెన్స్కు దారి ఇవ్వని చంద్రబాబు..వైరల్ వీడియో..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తేడా ఏంటో ఇవాళ ఏపీ ప్రజలకు కళ్లారా తెలిసివచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు…నాటి ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో సందర్భాల్లో జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న జగన్ జనం మధ్యలో చిక్కుకుపోయిన …
Read More »బొండా ఉమా వారి జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..జైల్లో వేయమంటారా
అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి …
Read More »ఇది చంద్రబాబు నయవంచన యాత్ర..టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రజా చైతన్యయాత్రపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…ఇది ప్రజా చైతన్య యాత్ర కాదని… చంద్రబాబు నయవంచన యాత్ర అని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ నయవంచనయాత్రను ప్రజలు నమ్మద్దని కోరారు. అలాగే గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైవి …
Read More »120 ఏళ్ల రికార్డును జగన్ సాధించినట్టే..!
ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల …
Read More »బ్రేకింగ్..108కు దారివ్వని చంద్రబాబు.. ప్రజల ఆగ్రహం !
ఫిబ్రవరి 19, 2020న ప్రకాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్రజాచైతన్య యాత్రలో భాగంగా ట్రాఫిక్ ఆపేసి సభ నిర్వహిస్తుండగా అక్కడికి 108 అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ విని కూడా స్పందించని చంద్రబాబు స్పందించలేదు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బతుకుల్లో ఉన్న బాధితుడి …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. టీడీపీకి సతీష్ రెడ్డి గుడ్బై..!
ఏపీ సీఎం జగన్ అడ్డా..పులివెందుల గడ్డ…దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట…అక్కడ వైయస్కుకానీ… ఆయన తనయుడు జగన్కు కానీ ఎదురులేదు..పులివెందుల అంటే వైయస్ కుటుంబమే..అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురుగా పోటీ చేసేందుకే వెనుకాడుతారు..పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవు..జగన్ సొంత ఇలాకాలో ఇన్నాళ్లు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి తాజాగా పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ నేతలు జగన్కు వ్యతిరేకంగా పోటీ …
Read More »ప్రజాచైతన్య యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్…!
ఏపీలో ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్యయాత్రతో మరింతగా ముదిరిపోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నవమోసాల పాలనంటూ…సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. పింఛన్లు తొలగించారని, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతి అంటే జగన్కు ఎందుకంత కోపమని, ఈ పిచ్చి తుగ్లక్ నన్ను …
Read More »