Home / ANDHRAPRADESH (page 31)

ANDHRAPRADESH

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా

CM Jagan key comments about Visakha

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జ‌రిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ‌….ఏపీకి కొత్త రాజ‌ధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …

Read More »

minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్న మంత్రి చెల్లుబోయిన

minister venugopala krishna comments ON chandrababu

minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు….ఓటుతో సరైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. లోకేశ్ …

Read More »

విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా  తీవ్ర గుండెపోటుకు గురైన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న  బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. అయితే చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్మ్ ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరిద్దరూ బెంగళూరుకు బయల్దేరారు. ఇప్పటికే …

Read More »

పాదయాత్రలో నారా లోకేష్ కు షాక్

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. పాదయాత్రలో భాగంగా  కుప్పంలో నారా లోకేష్ కు  స్థానిక టీడీపీ కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో బీసీలకు పథకాలు అందలేదు. కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఓ టీడీపీ …

Read More »

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి తీవ్ర అస్వస్థత

 ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన  సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర గుండెనొప్పి రావడంతో రాష్ట్రంలోని విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు.. ఈ సందర్భంగా అర్జునుడుకు వైద్యులు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉన్నందున విషమంగానే బచ్చుల ఆరోగ్యం ఉండగా.. 24 గంటలు గడిచాక మరోసారి డాక్టర్లు ఆయన పరిస్థితి సమీక్షించనున్నారు.

Read More »

రేపే ఒక్కొక్కరికి 10వేల సాయం అందజేత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న చేదోడు.. ఈ  పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …

Read More »

ఏపీలో రాక్షస పాలన అంతం కావాలి

ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …

Read More »

వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …

Read More »

నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్

ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

Read More »

ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి

ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ  ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat