సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్రదర్శనలు జరిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్లో అయితే రంగస్థలం సినిమా అత్యధిక అవార్డులు అందుకుని సత్తా …
Read More »ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ చిత్రం రంగస్థలం . సుకుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రంలో సమంత కథానాయికగా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో …
Read More »ఆస్కా సలోమీ కి రెన్స్ నైటింగేల్ అవార్డ్
ప్రతి ఏడాది మే 12 నాడు ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే “ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్” ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ నర్స్ ఆస్కా సలోమీ (ASKA SALOMI)గారికి వచ్చింది..ఈ నెలలో ఆమె ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొనున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ నందలి స్వగృహంలో ఆమెను కలసి అభినందించిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థకులు లక్ష్మణ్ రూడవత్..వెల్ …
Read More »మెగా లెజెండరీ అవార్డ్ అందుకున్న లక్ష్మణ్ రూడవత్..
వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారు ఈ ఏడాది మెగా లెజెండరీ అవార్డ్స్ ను హైటెక్ సిటీలోనిఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా మెగా లెజెండరీ 2019 అవార్డ్ ను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజారోగ్యాని కాపాడుతూ నర్సుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రూడవత్ …
Read More »మెగా లెజెండరీ 2019 అవార్డ్ కు ఎన్నికైన లక్ష్మణ్ రూడవత్..
మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారి అద్వర్యంలో ప్రజాశ్రేయస్సు నిమిత్తం వివిధ రంగాల్లో తమవంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా లెజెండరీ 2019 అవార్డ్స్ ను ఈ నేల 14 వ తేదీన హైటెక్ సిటీలోని ఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుగుతుంది.. ముఖ్యఅతిథిగా శ్రీ వేణుగోపాలచారి గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి ఢిల్లీ. రామ్ తిలక్ చెరుకూరి గారు (ప్రొడ్యూసర్ అమ్మ ఆర్ట్స్ …
Read More »ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!
మే 12 ….అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని…నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ నర్స్ అవార్డ్ లు ఇస్తున్నట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( NOA) ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ హితం కోసం, ఆరోగ్య రక్షణ కోసం….ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ఎన్నో బాధలను పంటికొన కింద ఓర్పుతో భరిస్తున్న సేవామూర్తులను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా వారిని అవార్డ్ తో సత్కరించనున్నట్టు తెలిపారు …
Read More »హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం
బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.
Read More »హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేసినందుకు లక్ష బహుమతి??
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …
Read More »క్రికెటర్ శ్రీశాంత్ ను వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్న నటి …ఎవరో తెలుసా?
బుల్లితెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట హిందీలో ఈ కార్యక్రమం మొదలు కాగా, ఆ తర్వాత పలు భాషలలోను రూపొందింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో నిర్వాహకులు వరుస సీజన్స్ జరుపుతున్నారు. హిందీలో బిగ్ బాస్ 12 సీజన్స్ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ హొస్ట్గా రూపొందిన బిగ్ బాస్ సీజన్ 12 కార్యక్రమం నిన్న …
Read More »