Home / BHAKTHI (page 28)

BHAKTHI

ధ‌ర్మ‌సందేహం: ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించకూడ‌దు..? స‌మాధానం మీ కోసం..!

మ‌నం నిద్రించే స‌మ‌యంలో.. పొర‌పాటున ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రిస్తే.. ఆ వెంట‌నే.. ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌దు అంటూ మ‌న పెద్ద‌లు చెప్ప‌డం వింటుంటాం. ఆ నేప‌థ్యంలోనే ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించకూడ‌దు..? అన్న సందేహం ప్ర‌తీ ఒక్క‌రికి రావొచ్చు. అలా ఆ ప్ర‌శ్నకు ఇంకా స‌మాధానం తెలియ‌ని వాళ్ల‌కు మ‌న పూర్వీకులు, శాస్ర్త‌వేత్త‌లు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం..! ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఉత్త‌రం …

Read More »

కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు

షవ్వాల్ నెల చంద్రవంక గురువారం ఎక్కడా కనిపించలేదు. దీంతో రంజాన్ పండుగ ఈ నెల 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. భారత్‌లోని ముస్లిం సోదరులు ఈ నెల 16న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ సూచించారు. ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున …

Read More »

బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు

  గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..!

కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …

Read More »

రంజాన్ మాసం ఏం చెబుతోంది..??

ఇస్లాం మ‌త‌స్థులంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్ మాసంలో నెలంతా ఉప‌వాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి స్నానాల‌ను ఆచ‌రించి మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యంలో ప‌ల‌హారం లేదా భోజ‌నం తీసుకుని ప్రార్ధ‌న‌లు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంట‌లా 30 నిమిషాల లోప‌ల ఉప వాసం ముగించి భోజ‌నం తీసుకుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రార్ధ‌న‌లు …

Read More »

రంజాన్ ఉప‌వాసం వేళ‌.. వైద్యుల సూచ‌న‌..!!

ఇస్లాం మ‌త‌స్థులంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్ మాసంలో నెలంతా ఉప‌వాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి స్నానాల‌ను ఆచ‌రించి మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యంలో ప‌ల‌హారం లేదా భోజ‌నం తీసుకుని ప్రార్ధ‌న‌లు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంట‌లా 30 నిమిషాల లోప‌ల ఉప వాసం ముగించి భోజ‌నం తీసుకుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రార్ధ‌న‌లు …

Read More »

ఇస్లాం మ‌తంఎలా పుట్టింది..? చ‌రిత్ర ఏమిటి..?

ఈ భూమ్మీద అత్యంత ప‌విత్ర‌మైన మ‌తాల‌లో ఇస్లాం ఒక‌టి. ఇస్లాంటి అంటే అర్థం శాంతి, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, స‌హాయం, ప్ర‌తీ ముస్లిం దేవుడు ఒక్క‌డే అని న‌మ్మ‌తుడాడు. అల్లాయే అంద‌రికీ దేవుడు అని న‌మ్మ‌తుడాడు.  అంత ప‌విత్ర‌మైన ముస్లిం మ‌తం ఎలా పుట్టింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త చ‌రిత్ర ఏమిటి..? ఆయ‌న ఎవ‌రు..? కాబా గృహం వెనుకున్న ర‌హ‌స్యాలేమిటి..? దానిని ఎవ‌రు నిర్మించారో పూర్తిగా తెలుసుకుందాం. ఇస్లాం మ‌తం మొట్ట మొద‌టి …

Read More »

మ‌క్కాలో దాగి ఉన్న అస‌లు ర‌హ‌స్యాలు ఇవే..?

ఆర‌వ శ‌తాబ్ద‌పు మ‌ధ్య కాలంలో ఉత్త‌ర అరేబియాలో మూడు ప్ర‌ధాన నివాస ప్రాంతాలు ఉండేవి. అవ‌న్నీ నైరుతి దిశ‌లో.. ముఖ్యంగా ఎర్ర స‌ముద్రం ప్రాంతంలో.. ఎర్ర స‌ముద్రానికి తూర్పున ఉన్న ఎడారికి మ‌ధ్య మ‌ధ్య ఉన్న నివాస యోగ్యంలో ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని హిజాజ్ అని అంటారు. ఈ ప్రాంతం నీటి సౌక‌ర్యాలు ఉన్న ఒయాసిస్‌. ఈ హిజాజ్ అనే ప్రాంతం మ‌ధ్య‌న మ‌దీనా అనే ప‌ట్ట‌ణం అభివృద్ధి …

Read More »

ముస్లింలు 786 నెంబ‌ర్ ఎందుకు వాడుతారో తెలుసా..?

ముస్లింలు ఎక్కువ‌గా ఒక నెంబ‌ర్‌ను ఉప‌యోగిస్తారు. అదే 786. దీని కార‌ణం చాలా మందికి తెలియ‌దు. ఐదో శ‌తాబ్దంలో పుట్టిన అర‌బిక్ భాష‌లో 28 అక్షరాలు ఉంటాయి. అబ్జ‌త్ న్యూమ‌ర‌ల్స్ ప్ర‌కారం అర‌బిక్ భాష‌లోని 28 అక్ష‌రాల‌కు ఒక్కో నెంబ‌రింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. ముస్లిం ప‌విత్ర గ్రంథ‌మైన ఖురాన్ ప్రారంభంలో అత్యంత స‌హ‌న శీలి, త్యాగ మూర్తి అయిన అల్లా అని ఉంటుంది. అయితే, ఈ ప‌విత్ర వాఖ్యం రాయ‌డానికి …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!!

ఏపీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులు వయసు 65 దాటితో వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశమైంది. వయసుపైబడిన అర్చకులు రిటైర్ కావాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు వెంటనే రిటైర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat