Home / BUSINESS (page 19)

BUSINESS

నష్టాల బాటలో వొడాఫోన్‌ – ఐడియా..మూసివేయక తప్పదన్న చైర్మన్ కుమార మంగళం బిర్లా

టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు …

Read More »

డబ్బు బంగారానికి బదులు ఉల్లిపాయలు దొంగిలిస్తున్నారు.. 350కేజీల ఉల్లి దొంగతనం !

ఇప్పుడు బంగారం, డబ్బుల దొంగతనాలకు బదులు ఉల్లిగడ్డలు దొంగిలించబడుతున్నాయి. ఇది వింటే కొంత ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరల పై అనేక రకాల కామెడీ వీడియోలు,మీమ్స్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.సామాన్యుడు ఇప్పటికే ఉల్లికి సాధ్యమైనంత దూరంగా ఉన్నాడు. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిని దూరంగానే ఉంచుతున్నారు ప్రజలు. ఇంకొంత మంది కొంచెం స్తోమత ఉన్నవారు రేటు ఎక్కువైన కొంటున్నారు.   …

Read More »

కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్..!

తమ ఖాతాదారుల సొమ్మును కార్వి ట్రేడింగ్ తప్పుడు లెక్కలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైంనందున ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సంస్థ సస్పెండ్ చేసింది. ఆ సంస్థ కు సంబందించిన అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించిన నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను …

Read More »

మొబైల్ యూజర్స్ కు శుభవార్త.. ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు !

డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే …

Read More »

50శాతానికి పెరిగిన రీఛార్జ్ రేట్లు.. నేటి అర్ధరాత్రి నుంచే అమలు !

గత నాలుగేళ్లుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకే తమ సేవలు అందించాయి ఇకపై అలాంటి సేవలకు టెలికాం రంగంలో దిగ్గజాలైన వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ స్వస్థి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్‌ చందాదార్లకు కాల్‌, డేటా ఛార్జీ (టారిఫ్‌)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 …

Read More »

అమెరికా డ్రోన్ తయారీ కంపెనీ..ఇక ఆంధ్రలో కూడా..?

అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్‌ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు గాను నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేసారు. డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం  కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెల్పారు పెట్టుబడులను ఆకర్షించడం కోసం …

Read More »

రిలయన్స్ సంచలనం

మొత్తం దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రకెక్కింది. కంపెనీ షేర్ రూ.1581.25 కొత్త మార్కును సాధించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలైట్ క్లబ్ లో చేరింది. జియో ,రియలన్స్ రిటైల్ తో గతేడాది కాలంలో 31% వృద్ధిని నమోదు …

Read More »

నేడు ఆంధ్రా బ్యాంక్‌ చివరిది

ఆంధ్రా బ్యాంకుకి నవంబర్‌ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్‌ బ్యాంకుతో కలిపి యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్‌ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్‌ 28న …

Read More »

ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అక్షరాల రూ.110లు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్లో మాత్రం మొన్న శనివారం పదివేలకు పైగా క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లి ధర వేలంలో కిలో రూ.90లు పలికింది. ఇక రెండో రకం ఉల్లి గడ్డలు మాత్రం కిలోకి రూ.75లు …

Read More »

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియోలను ఓపెన్ చేస్తున్నారా..?… తస్మాత్ జాగ్రత్త

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat