దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధరల్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా ‘షైన్ ఎం815’ పేరుతో మరో స్మార్ట్ఫోన్ సోమవారం ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది. బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో తమ డివైస్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. డ్యూయల్ …
Read More »జియో ఫోన్ కేవలం …700 రూపాయలు..
రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్తో రిలయన్స్ జియో తన స్మార్ట్ ఫీచర్ ఫోన్ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్ అయిన 6 మిలియన్ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్ను పొందిన కొందరు ఆన్లైన్ …
Read More »ఎయిర్టెల్ ఈ ఆఫర్ తో జియోకే షాక్…
భారత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మరో ఆఫర్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా పలు ఆఫర్లు ప్రవేశపెట్టిన …
Read More »ఎస్బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్..!
భారత దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బీఐకి కొత్త బాస్ వచ్చారు. రజనీష్ కుమార్ను కొత్త చైర్మన్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టనున్న రజనీష్.. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆర్డర్లో తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో రజనీష్ కుమార్ ఒకరు. …
Read More »కస్టమర్లకు షాక్ ఇచ్చిన జియో
రిలయన్స్ జియో ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎంతగానంటే, డిమాండ్ ను తట్టుకోలేక, బుకింగ్స్ ను కూడా నిలిపివేసేంతగా. ఫోన్ ను బుక్ చేసుకున్నవారంతా, దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, వీరందరికీ సినిమా చూపించబోతోంది జియో. మాండేటరీ రీచార్జ్ ల పేరుతో భారీ బాదుడుకు జియో సిద్ధమైంది. కనీస రీచార్జ్ లు, ఫోన్ రిటర్న్ లకు సంబంధించి పలు నిబంధలనలు జియో తన వెబ్ …
Read More »ఆరురోజులు బ్యాంకులకు సెలవు…
దసరా పండుగ అనంతరం ఆదివారం…ఆ తర్వాత గాంధీ జయంతి సెలవులు వరుసగా రావడంతో బ్యాంకులకు ఆరురోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో దుర్గాపూజ వేళ దేశంలో నగదు కొరత ఏర్పడనుంది. బ్యాంకులకు సెలవులతో ఏటీఎంలు కూడా ఖాళీ కానున్నాయి. పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. మళ్లీ అక్టోబరు 6, 12 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో మొత్తం …
Read More »ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు ..
ఈ రోజు కూడా దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాలను చవిచూశాయి. నేటి సాయంత్రం వరకు ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోవడం ద్వారా నెల రోజుల కనిష్ఠానికి పడిపోయి 31,599.76 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.10 పాయింట్ల నష్టంతో 9,871.50 వద్ద స్థిర పడింది.ఉత్తరకొరియా ప్రభావం ఈ రోజు మార్కెట్పై కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 26 …
Read More »ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకి ఆదర్శం ఈ కిరణ్ ఎందుకో తెలుసా ..?
నేడు మనం ఏ ఛానల్ పెట్టిన కానీ ఇరవై నిమిషాలకు ఒకసారి “మీరు బంగారం ఎక్కడైనా కొనండి .కానీ ఇక్కడ రేట్ తో పాటుగా లలితా జ్యూయలర్స్ అమ్మే నగల ఫోటోలను తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ బంగారం షాపులలో ఉన్నవాటితో పోల్చండి .ఇక్కడి వాటితో పోల్చుకుంటే అక్కడ ధర ఎక్కువ ..నాణ్యత తక్కువ అంటూ వ్యాపార ప్రకటనలో షూట్ బూట్ వేసుకొని ఒక వ్యక్తీ వస్తాడు .అంతే కాదు అటు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్టెల్ ఉచితంగా కాల్స్ ఆఫర్
టెలికాం మార్కెట్లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్ జియోకు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్ఓవర్ ఎల్టీఈ(వోల్ట్) కాలింగ్ సర్వీసులను, ఎయిర్టెల్ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్ కాల్స్తో 4జీ డేటా నెట్వర్క్ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా …
Read More »వాట్సప్లో కొత్త మార్పులు.. మీకు తెలుసా?..
మహాశివరాత్రి సందర్భంగా వాట్సప్లో సందేశాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో వేరేవి వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో స్టేటస్ కొత్తగా హోం స్క్రీన్ …
Read More »