Home / CRIME (page 117)

CRIME

దొంగ బాబా అని తెలియాగానే అది కోసేసుకున్నాడు..

డేరా బాబా తరువాత దేశంలో ఎక్కడ బడితె అక్కడ దొంగ బాబాలు దొరికిపోతున్నారు. తాజాగా మరో నకిలీ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాబా ఆశ్రమానికి ఇరుగుపొరుగువారు ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్నట్టు ఆరోపించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ దొంగబాబా ఏకంగా తన జననాంగాన్ని కోసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే… రాజస్థాన్ రాష్ట్రంలోని తారానగర్‌లో సంతోష్ దాస్ (30) అనే …

Read More »

వ‌ర్థ‌మాన గాయ‌ని హ‌త్య‌.. ఆ ఇద్ద‌రు..?

హర్యానాలో వర్ధమాన గాయని దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు గాయని హర్షిత దహియాను (22) అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, చమ్రా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు …

Read More »

దారుణం.. స్కూల్లోనే ‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బాలిక అనగానే

‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బయటికి వెళ్తాను సార్‌’ అని చెప్పి సోమవారం పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రియాంక(14) మంగళవారం మృతదేహమై కనిపించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దర్పల్లి గ్రామంలో జరిడింది. గొల్లగడ్డ కాలనీకి చెందిన అడవిగొల్ల మల్లేష్‌ – లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక మండల కేంద్రం లోని శ్రీవిద్యా విజ్ఞాన్‌ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో …

Read More »

చనిపోయిన వారి కారులో పాయిజన్‌ వాసన … షాకింగ్ నిజాలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు…. …

Read More »

‘ఒకే చోట ముగ్గురు యువ‌తుల మృత‌దేహాలు’.. అంత‌కు ముందు ..!

సంగారెడ్డి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం ప‌రిధిలోగ‌ల కొల్లూరులో దారుణం చోటు చేసుకుంది. కొల్లూరులోని ఓఆర్ఆర్ స‌మీపంలో ముగ్గురు యువ‌తుల మృత‌దేహాలు క‌ల‌క‌లం సృష్టించాయి. అయితే, యువ‌తుల మృత‌దేహాలు నిర్మానుష్య ప్రాంతంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. మృతులంతా 20 ఏళ్ల‌ లోపు వారేన‌ని పోలీసులు గుర్తించారు. మృతులు హైద‌రాబాద్‌కు చెందిన యువ‌తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read More »

స్కూల్లో అస‌భ్యంగా కూర్చోబెట్టి.. ఆపై బాలిక‌ను..!

పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల జియాగూడ పూన‌మ్ ల‌క్ష్మీ న‌ర్సింహ‌న‌గ‌ర్‌లోని గురుకుల్ ది స్కూల్ పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కాగా, జియాగూడ డివిజ‌న్ ప‌రిధిలోని దుర్గాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి(40) త‌న కూతురును గురుకుల్ ది స్కూల్లో తొమ్మిదో తరగతి చదివిస్తున్నాడు. మూడు రోజులుగా …

Read More »

ఇంటర్‌ సెకెండియర్‌ విద్యార్థి మృతి.. షాకింగ్ నిజాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్‌ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్‌(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్‌ సెకెండియర్‌ చదువుతోంది. రాజశేఖర్‌తో తమ అమ్మాయి రెండురోజుల …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడి

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు… మహ్మద్‌ హుసేన్‌(36), ఫకృద్ధీన్‌(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీ వైపు బైక్‌లో వెళ్తుండగా భారీ వర్షం …

Read More »

నా భార్య‌పై ఒక‌రి త‌రువాత‌.. ఒక‌రు చాలా సే..!

తాలిబ‌న్ల ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాలిబన్ల ఆగడాలు దారుణంగా మారాయి. ముఖ్యంగా తాలిబ‌న్ అనుబంధ హక్కానీ నెట్‌వ‌ర్క్ ఉగ్ర‌వాదుల ఆటవిక రాజ్యం ఇష్టానుసారంగా కొన‌సాగుతోంది. అయితే, తాజాగా ఉగ్ర‌వాదుల ఆకృత్యాల‌కు అద్దంప‌ట్టే ఘ‌ట‌న మ‌రొక‌టి జ‌రిగింది. గత ఐదేళ్లుగా తాలిబన్‌ అనుబంధ హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా – అమెరికన్‌ జాషువా కుటుంబ సభ్యులు సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో ఈ ఉదంతం వెలుగోల‌కి వ‌చ్చింది. తాలిబ‌న్ల నుంచి …

Read More »

భార్యపై అనుమానంతో… క్రికెట్‌ బ్యాట్‌ తీసుకుని నాలుగుసార్లు తలపై

భార్యపై అనుమానంతో కర్కషంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని పాత పెందుర్తి రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాత పెందుర్తిలో నివసిస్తున్న మునస మహాలక్ష్మినాయుడు (45), రాజేశ్వరి (36)లకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు వున్నారు. వీరిద్దరూ ఇంటర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat