దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు …
Read More »అమ్మాయిల కోసం లింక్ నొక్కాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..!
అవకాశం దొరికితే చాలు దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు సైబర్ నేరస్థులు.. అలాంటి వారికి దొరికి లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా తీవ్ర వేధింపులకు గురయ్యాడు పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి. ఫోన్కు వచ్చిన ఓ డేటింగ్ యాప్ లింక్ నొక్కిన తనతో అమ్మాయిలు చాటింగ్ చేస్తున్నారని మభ్యపడి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. వారి మాటలు నమ్మి నగ్న చిత్రాలను పంచుకున్నాడు. ఇప్పుడు వారి పెట్టే టార్చర్ భరించలేక సైబర్క్రైమ్ …
Read More »చితక్కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. చిన్నపిల్లాడ్ని చంపేసిన మేనత్త-మామ..!
వైయస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ …
Read More »ఎక్కువ మార్కులు వచ్చాయని చంపేశారు..!
పుదుచ్చేరిలోని కరైకల్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్కు తన …
Read More »మాదాపూర్ ఎస్ఐ రాజేంద్రకు జైలు శిక్ష
ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. గతంలో రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేసిన రాజేంద్ర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 2013లో ఇర్షాద్ ఖురేషీ బైక్ను తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై అనీశాకు ఫిర్యాదు అందగా రాజేంద్ర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తీర్పును తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించింది.
Read More »బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ పై కేసు నమోదు
జార్ఖండ్లోని దియోఘఢ్ ఎయిర్పోర్ట్లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. ఎయరి్పోర్ట్ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ …
Read More »పదేపదే అలా చేస్తున్నాడని ప్రైవేట్ పార్ట్పై వాత పెట్టిన టీచర్
కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ …
Read More »పిక్నిక్లో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. . మధ్యప్రదేశ్కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్పూర్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్దహా వాటర్ఫాల్ వద్ద పిక్నిక్కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం …
Read More »వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో …
Read More »భార్య అలా అనడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్..!
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్లోని హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి …
Read More »