Home / CRIME (page 38)

CRIME

బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడ్ని..?

దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ …

Read More »

నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !

బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …

Read More »

భార్య చేతులు కోసిన ఎంపీడీవో..ఎందుకో తెలుసా

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్‌ అనిల్‌కుమార్‌ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు …

Read More »

కాలేజీ అమ్మాయిలు అనుకున్నారు..తీరా చూస్తే హైటెక్‌ వ్యభిచారం దందా

చిత్తూరులో హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందమైన యువతుల …

Read More »

కేఏ పాల్ ఫిర్యాదు.. పోలీసుల ముందుకు వర్మ !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు హాజరవుతున్నాడు. ఈమేరకు పోలీసు వారు వర్మకు నోటిసులు ఇవ్వడం జరిగింది. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై  కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో భాగంగా తమ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని కేఏ పాల్ భార్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. …

Read More »

దిశ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి !

ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు ఆగలేదని, ఇది సిగ్గుచేటు అని యనమల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి  యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవా..? అని యనమల ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ఆయన మాట్లాడారు. …

Read More »

దిశ కేసులో షాకింగ్ నిజాలు

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …

Read More »

దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదా..పోలీసులు ఏం చేస్తునట్టు !

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళపట్ల కొందరు మానవ మృగాలు విరుచుకుపడుతున్నారు. అలాంటివారి పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సంఘటన విషయానికి వస్తే వారిని ఎన్కౌంటర్ కూడా చేసారు. అయితే ఇక దేశ రాజధానిలో చూసుకుంటే మహిళల విషయంలో పోలీసులు వారి రక్షణ కొరకు కొత్త రూల్స్ పెట్టారు. కార్పోరేట్ కంపెనీలలో నైట్ షిఫ్ట్ లు కూడా ఉంటాయి. అయితే అలాంటివారికి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ …

Read More »

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే జీవిత ఖైదు.. ఏపీ ప్రభుత్వం !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్‌ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం …

Read More »

నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ కేసులో నిందితులకు డెత్ వారెంట్ ఇవ్వాలంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టులో బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిని ఈ రోజు శుక్రవారం విచారించిన కోర్టు కేసును ఈ నెల పద్దెనిమిదో తారీఖుకి వాయిదా వేసింది.దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ” నిందితులకు శిక్ష విధించాలని ఏడేళ్ళుగా పోరాటం చేశాము. మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat