Home / CRIME (page 80)

CRIME

మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ఖతం ..!

మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ముగిసిపోయింది. మేనకోడలిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా జీవించాలని అనుకున్నాడు. కానీ.. ఆస్తి లేని కారణంగా వారి ప్రేమను పెద్దలు కాదన్నారు. ప్రియురాలి మనసు మార్చారు. మనస్థాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   వివరాల్లోకి వెళితే.. కరాటం వీరబాబు అనే యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. అతనికి వరసకు మేనకోడలు అయ్యే యువతి రమ్య.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఆమె …

Read More »

షాక్ న్యూస్..ఎన్నికల అధికారి దారుణ హత్య..!

ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్‌ అధికారి దారుణ హత్యకు గురయ్యారు.   పశ్చిమ బెంగాల్‌  ఉత్తర దినాజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ రాయ్‌, రాయ్‌గంజ్‌లోని ఇతహార్‌ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా వెళ్లారు. పోలింగ్‌ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటిం‍చారు. అయితే పోలింగ్‌ పూర్తైన …

Read More »

‘రుద్రమదేవి’ సినిమా మాటల‌ రచయిత..ఆత్మహత్యాయత్నం

టాలీవుడ్ లో అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు మాటల‌ రచయితగా పనిచేసిన రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఆయన కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయారు. మానసిక ఒత్తిడితో బుధవారం రాత్రి తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని …

Read More »

గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!

గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …

Read More »

గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత..పోలీస్‌ స్టేషన్‌పై దాడి..వాహనాలకు నిప్పు..!

మైనర్‌ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే ఈ బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు (20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ …

Read More »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …

Read More »

ఘోర ప్ర‌మాదం..లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా

ఈ మ‌ద్య దేశ వ్యాప్తంగా బ‌స్సు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగ‌తి తెల‌సిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్‌ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …

Read More »

అనాడు వైసీపీ చెరుకులపాడు నారయణ రెడ్డి హత్య.. ఈనాడు టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి హత్య

ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్‌ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …

Read More »

శిరీష హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!!

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష ( 20) అనే డిగ్రీ అమ్మాయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.అయితే   ఆమె స్నేహితుడే ఈ నీచమైన పని చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే..ఈ హత్య గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో  జరిగినప్పటికీ..రాత్రి 9గంటల  సమయానికి కూడా వెలుగు చూడలేదు.రిసార్ట్స్ వారి సహాయంతోనే ఈ …

Read More »

ఏపీలో మరో దారుణం..యాంకర్ మృతి

ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాన్ని దహనం చేశారు. ఆమె అందంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చాయి. విసుగుతో అతనికి దూరం జరిగింది. విడిగా, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరింది. ఏం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat