టెక్నాలజీ పెరిగింది. నగరం కొత్త కొత్త హంగులతో కళ కళ లాడుతున్నది. కాని నేరాలు మాత్రం ఆగడం లేదు. నగరంలో ఎకం్కడ చూసిన నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎవరికైన అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను వాడేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కామాంధుడు తన కామా కొరిక కోసం టెక్నాలజీని వాడాడు. సోషల్ మీడియాలో ఒక బాగం అయిన వాట్సప్ లో మహిళను పరిచయం పెంచుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ …
Read More »తల్లి అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చూశాడని కొడుకును దారుణం..!
నేటి సమాజంలో ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి కొంతమంది ఇంట్లో ఉండే పిల్లలపై వారి పైశాచికాన్ని చూపిస్తున్నారు. తాజాగా అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని బరితెగించిందా తల్లి. see also..కర్నూల్లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్ కు ఎన్టీఆర్ నవమాసాలు మోసికన్న కొడుకునే దారుణంగా హింసించింది. హైదరాబాద్ నగరంలోని దిమోతీ నగర్ లోని బొబ్బుగూడలో …
Read More »ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!
టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు …
Read More »పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…!
ప్రస్తుతం ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేగాక రక్షణగా ఉండవల్సిన పోలీసులే వారిపై లైంగిక దాడి చేస్తే వారు ఇక ఎవరికి చెప్పుకుంటారు. తాజాగా బళ్లారిలో జరిగిన ఒక సంఘటన పోలీసుపై ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలా ఉంది. రక్షణ కలిపించాల్సిన పోలీసే కామాంధుడయ్యాడు. ఒక మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి దాన్ని అడ్డుపెట్టుకొని ఆమెను …
Read More »హైదరాబాద్ లో నడి రోడ్డు మీద ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్య
హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. …
Read More »23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
బెంగాలీ టీవీ సీరియల్ నటి 23 ఏళ్ల మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో… ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన …
Read More »చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!
పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …
Read More »బ్యాంక్ స్కాంలో.. హీరోయిన్ సింధు మీనన్..!
టాలీవుడ్ లో ‘చందమామ’హీరోయిన్ సింధు మీనన్పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. …
Read More »లేడీస్ హాస్టల్లోకి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం…!
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ సైకో మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్లో విద్యార్థులు సైకో దాడితో భయపడిపోతున్నారు. ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అర్థరాత్రి సైకో వీరంగం వేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది వరకూ గిరిజన విద్యార్థినులు ఈ వసతి …
Read More »కర్నూలు జిల్లాలో అత్యాంత దారుణం..అక్రమ సంబంధం..మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి..!
కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. …
Read More »