టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక మరోవైపు బిగ్బాస్కు హోస్ట్గా చేసి బుల్లితెర ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు తారక్. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ …
Read More »నితిన్ నిజంగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడా..?
పవన్ కళ్యాణ్ భక్తుల్లో ఒకడైన హీరో నితిన్ నటించిన లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో నితిన్ సరసన నటించిన.. మేఘా ఆకాష్కి మాత్రం నితిన్ మరోసారి అవకాశం ఇచ్చాడు. లై సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది కానీ సినిమా బాగోలేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇద్దరి మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో తన తదుపరి సినిమాలో కూడా మేఘా …
Read More »అందమైన భామ.. అన్నీ విప్పేసి ఫోజిచ్చింది..!
అందమైన భామలకు అన్ని విప్పేయడం అంటే మహాసరదా.. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ రావాలంటే ఎంత ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తే అంత పేరొస్తుంది కాబట్టి రెచ్చిపోయి చూపిస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి చేరింది దీపా దేవేంద్ర . ఈ భామ తాజాగా ఒంటి మీద ఉన్న బట్టలను అన్నింటినీ విప్పేసింది అంతేనా.. పై నుండి ఓ కోట్ అలా వేసుకొని రెండు గుండెలను బహిర్గతం చేసి ఫోటో షూట్ …
Read More »పవన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. దర్శకుడు సంచలనం..!
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకుడు జయంత్ సి పరాంజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం తీన్ మార్. ఆ సినిమా పవన్ …
Read More »పవన్ కళ్యాణ్తో.. ఆ ప్రముక నిర్మాతకి చెడిందా..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ – శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే పవన్కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే. అయితే కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ …
Read More »సినిమా రివ్యూ.. ఉన్నది ఒకటే జిందగీ
రివ్యూ : రాజా ది గ్రేట్ బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్ తారాగణం : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు తదితరులు.. కూర్పు : శ్రీకర్ ప్రసాద్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి నిర్మాతలు : నిర్మాతలు : స్రవంతి రవికిషోర్ , కృష్ణ చైతన్య సమర్పణ : దిల్ రాజు రచన, దర్శకత్వం : కిషోర్ తిరుమల …
Read More »ఇట్స్ అఫిషియల్.. కేవలం ఒక్క పాట కోసమే భారీ వేడుక..!
దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0.లో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో ఒకే ఒక్క పాట వుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వయంగా బయటపెట్టారు. అసలు మూడు పాటలు కంపోజ్ …
Read More »మెర్సల్ వివాదం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దాంతో ఓ తమిళ సినిమా కాస్తా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో …
Read More »ఉన్నది ఒక్కటే జిందగీ.. బిజినెస్ డీటైల్స్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గతఏడాది నేను శైలజ చిత్రం తో చక్కటి ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఉన్నది ఒకటే జిందగీ. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ కెరీర్లో నేను శైలజకు ముందు వరకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఏదంటే కందిరీగ సినిమాయే. ఆ సినిమా రూపాయికి రెండు రూపాయల …
Read More »ఉన్నది ఒకటే జిందగీ.. రామ్ను నిజంగానే ఆ ప్రముఖ నిర్మాత బ్లాక్మెయిల్ చేశారా..?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా.. రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక స్కెచ్ ప్రకారం బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ నడిపించాడనే వార్త ఇప్పుడు ఫిల్మ నగర్లో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో హీరో రామ్తో కందిరీగ …
Read More »