బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండే అక్షయ్ కుమార్ తాజాగా బీహార్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకేశాడు. రాష్ట్రంలో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన ఇరవై ఐదు కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ.1 కోటిని విరాళంగా ప్రకటించాడు. ఈ డబ్బుతో వారికి సాయం చేసి అండగా నిలబడాలమి …
Read More »ముఖ్యమంత్రికి సైతం కొరడా దెబ్బలు..!
ఈరోజుల్లో నమ్మకాలు, మూడనమ్మకాలు వల్లే కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏమీ తెలియని వారిని పక్కన పెడితే, అన్ని తెలిసిన వారు కూడా మూడనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ లిస్ట్ లో ప్రస్తుతం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా చేరారు. ఈ మేరకు ఆయన కొరడా దెబ్బలు తిన్న వార్త ప్రస్తుతం చాలా ఆశక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళగా.. అక్కడ …
Read More »ఆర్మీ దుస్తుల్లో ప్రధాని మోదీ..సైనికులతో దీపావళి వేడుకలు
ప్రధానమంత్రి నరేద్రమోదీ దీపావళి సంబరాలు భారత ఆర్మీతో కలిసి జరుపుకున్నారు. జమ్మూలోని రాజౌరీ ఆర్మీ క్యాంప్కు చేరుకున్న ప్రధాని ఆర్మీ యూనిఫాం ధరించి దివాళి వేడుకల్లో పాల్గొనడం గమనర్హం. ప్రధాని రాకతో జవాన్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లకు తానే స్వయంగా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సహా జవాన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. Like he has done during …
Read More »మాజీ సీఎం కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …
Read More »“మహా”లో బీజేపీకి శివసేన షాక్
మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు. అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. …
Read More »దీపావళికి 200 ప్రత్యేక రైళ్లు.. 2500 ట్రిప్పులు
దీపావళి, క్రిస్మస్ పండుగ సీజన్ నేపథ్యంలో.. భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనున్నది. సుమారు 200 ప్రత్యేక రైళ్లు.. దాదాపు 2500 అదనపు ట్రిప్పులు తిరుగుతాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్కతా, ముంబై, లక్నో, గోరక్పూర్, చాప్రా స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వివిధ రైల్వే జోన్లలోనూ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. …
Read More »మహారాష్ట్ర, హర్యానా లో దూసుకెళ్తున్న బిజెపి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారాన్నిదక్కించుకుంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కూటమి పార్టీలే లీడింగ్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది.అయితే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ …
Read More »హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్
హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …
Read More »మహారాష్ట్రలో బీజేపీదే అధికారం.
మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా అధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288స్థానాలకు మూడు వేలకుపైగా అభ్యర్థులు బరిలో ఉండగా.. అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోరు సాగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 134,కాంగ్రెస్ 86, ఇతరులు 31 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తున్నారు. మహారాష్ట్రలో మెజారిటీ ఫిగర్ 145. ప్రస్తుతం 134 స్థానాల్లో అధిక్యంలో ఉన్న …
Read More »మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ …
Read More »