ప్రేమికుల రోజు అదేనండి వాలెంటైన్స్ డే.. ఈ రోజుని, ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల, కొన్ని కోట్ల జంటలు ఎంతో వైభవంగా ఈ రోజుని జరుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి జంటలు ఒకరికొకరు విభిన్నరకాలైన బహుమతుల దగ్గర నుండి రోజా పూలు, టెడ్డి బేర్ లు మరియు హృదయ ఆకారంలో ఉన్న లాకెట్లు ఇలా ఎన్నింటినో బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈ …
Read More »అలా కన్నుకొట్టింది.. ఇలా వైరల్ అయ్యింది..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంతలా వైరల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే కేరళ లోని త్రిసూర్కు చెందిన …
Read More »అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ సీఎం…
మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని …
Read More »రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం…
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సతీమణి జశోదా బెన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .రాజస్థాన్ రాష్ట్రంలో కోటా ,చిత్తోడ్ నేషనల్ హైవే మీద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రధాని సతీమణి తలకు తీవ్ర గాయాలయ్యాయి .అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి చేరుకొని చిత్తోడ్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చేర్పించారు .అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ..ఏమి భయపడనవసరం లేదని ..వైద్యులు …
Read More »బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జగన్ సేన చర్యలు ఊహాతీతం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …
Read More »తట్టుకోలేక ఓ అమ్మాయి.. పీకలదాకా తాగి…అంత మంది గుమిగూడి చూస్తున్నా
మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే అది భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూశాం. కాని హర్యానాకి చెందిన ఓ యువతి మాత్రం ప్రేమించిన వాడు మోసం చేశాడని ఏకంగా అతని ఇంటికే వెళ్లి వీరంగం సృష్టించింది. డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది. వివరాల్లోకెళితే.. హర్యానాలోని పటౌడీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి .ఇదే ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడిని ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించినట్టే నటించి …
Read More »కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల
న్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ)నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు.2018-21 ఏడాదికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నసందీప్ కుమార్ కేఆర్టీఏకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లోని కబ్బన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేఆర్టీఏ ప్రకటించింది.ఈ క్రమంలో అధ్యక్షుడితో పాటుగా రాష్ట్ర కమిటీను ఈ సందర్భంగా ప్రకటించారు.కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ సరిగ్గా ఆరేండ్ల …
Read More »కేంద్ర బడ్జెట్ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం.. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు …
Read More »బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే బీజేపీకి బిగ్ షాక్ .
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిరోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఒకవైపు ఆ పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ ..రైతు హిత బడ్జెట్ అంటూ ఉదరగోట్టిన కానీ ఏకంగా అధికారంలో ఉన్న రాజస్తాన్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు ప్రజలు . అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అత్యంత కీలక …
Read More »