విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 …
Read More »16,000 మందికి పైగా మహిళలపై మరో బాబా అఘాయిత్యం
దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత …
Read More »ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిపై అత్యాచారం..! ఎందుకు చేశారంటే.!!
అదేంటి అబ్బాయిని అమ్మాయి రేప్ చేయడమేంటి అనుకుంటున్నారా..?. అవునండి మీరు చదివింది నిజమే. నిజంగానే ఓ పదేళ్ల బాలుడిని మరో 16 ఏళ్ల అమ్మాయి రేప్ చేసింది. ఆవేశం ఆపుకోలేన ఓ 16 ఏళ్ల అమ్మాయి పాల్పడిన ఈ అఘాయిత్యం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణ పరిధిలోగల కుల్హౌలీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కాగా, కుల్హౌలీ గ్రామంలో ఉండే ఓ 16 ఏళ్ల అమ్మాయి తన పక్కింట్లో ఉంటున్న పదేళ్ల బాలుడిపై …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం… మళ్లీ కొత్త నోట్లు!
మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ …
Read More »బ్రేకింగ్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..!
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు. గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు
దేశవ్యాప్తంగా ఉత్కంఠను సృష్టించిన గుజరాత్ ఎన్నికలు ఫలితం తర్వాత కూడా అదే ట్విస్ట్ను కొనసాగిస్తోంది. గట్టిపోటీ మధ్య గెలుపు సాధించిన రాష్ట్రంలో సీఎం కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేసులో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. బీజేపీ హై కమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు …
Read More »2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం.. సంచలన తీర్పునిచ్చిన కోర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం …
Read More »ప్రశాంతంగా ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్
తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్పై రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 59మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More »మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..
ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …
Read More »గ్రామం.. గ్రామం వేశ్య వృత్తిలోకి దిగింది.. దావుడా..!!
అవును మీరు చదివింది నిజమే. గ్రామం.. గ్రామం వేశ్య వృత్తిలోకి దిగింది. ఏకంగా 65 మంది యువతులు ఇప్పటికే వేశ్యవృత్తిలో కొనసాగుతుండగా.. ఇంకా ఒకరి తరువాత.. మరొకరు ఇలా ఒక్కొక్కరుగా పడక వృత్తిని ఎంచుకునేందుకు వెళ్తున్నారు. ఈ వృత్తి చేస్తూ సమాజంలో తలెత్తుకు తిరగలేము అని తెలిసినా.. కుటుంబ పోషణ నిమిత్తం తప్పడం లేదంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకోవడానికి కారణమేంటి..? అనేగా మీ …
Read More »