Home / NATIONAL (page 280)

NATIONAL

గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01 హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠం.. ఆధిక్యంలోకి దూసుకొచ్చిన‌ బీజేపీ..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్ష‌ణ క్ష‌ణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్న‌ట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజ‌లో ఉండ‌గా.. మ‌ళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వ‌చ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. …

Read More »

గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

బిగ్ బ్రేకింగ్ థ్రిల్ల‌ర్‌ : తారుమారవుతున్న గుజ‌రాత్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..?

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు. తొలుత లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శించిన విజయ్ రూపానీ తాజాగా వెనుకబడిపోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఊహించిన‌ట్టే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. దీంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యేటట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో …

Read More »

రాహుల్‌గాంధీ గెలవాలని ప్రత్యేక పూజలు..!

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా..కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు (హవాన్) నిర్వహిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ నాయకత్వం విజయం సాధించాలని కాంక్షిస్తూ..ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు.

Read More »

ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!

మ‌రికొద్దిసేప‌ట్లో గుజ‌రాత్‌, హిమాచల్‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల తీర్పు వెలువ‌డ‌నుంది. అయితే, ప్ర‌స్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్‌ను త‌ల‌పిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓట‌ర్ల తీర్పు మారుతున్న నేప‌థ్యంలో ఓట‌ర్ల తీర్పు ఎవ‌రివైపు ఉందో అన్న విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నావేయ‌లేక‌పోతున్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …

Read More »

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నిజ‌మ‌య్యేనా..?

మ‌రికొద్ది సేప‌ట్లో విడుద‌ల కానున్న హిమాచ‌ల్‌, గుజ‌రాత్ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం దేశ ప్ర‌జ‌లంంద‌రూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సంస్థ‌లు చేసిన స‌ర్వే ఫ‌లితాలు బీజేపీ వైపే మొగ్గు చూపిన‌ప్ప‌టికీ.. బీజేపీ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇందుకు కార‌ణం గ‌తంలో బీహార్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు బీజేపీ గెలుస్తుంద‌ని, త‌మ స‌ర్వే ద్వారా ఆ విష‌యం వెల్ల‌డైంద‌నంటూ ఎగ్జిట్ …

Read More »

కార్డుతో చెల్లింపులు.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించి కేంద్రం..!

మ‌న‌దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది …

Read More »

బిగ్‌ బ్రేకింగ్.. మాజీ ముఖ్య‌మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష..!

బొగ్గు స్కాంలో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్ర‌త్యేక‌ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయ‌నకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్‌ బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …

Read More »

సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానం -మీకు తెలియని విషయాలు ..!

సోనియాగాంధీ ..మొత్తం పంతొమ్మిది ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు .అంతే కాకుండా రెండు సార్లు కొన్ని రాష్ట్రాల్లో ..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతగానో కృషి చేశారు .సరిగ్గా ఇరవై యేండ్ల కింద రాజకీయ ఎంట్రీచ్చిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలను చేపట్టారు . అప్పటి నుండి నేటివరకు ఆమె అదే పదవిలో ఉన్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat