Home / NATIONAL (page 32)

NATIONAL

వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!

చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …

Read More »

ఈ అమ్మడు సూపర్.. 100 రోజుల నిద్రకు రూ. 5 లక్షలు..!

ఏంటా మొద్దు నిద్ర.. అస్తమానం ఇలా పడుకొంటే జీవితంలో ఏం సాధించలేవు.. అంటూ పొద్దున్నే తల్లిదండ్రుల చీవాట్లు వింటూనే ఉంటాం. గంటల తరబడి అలా నిద్రపోతే నీ చేతికి ఎవరైనా డబ్బులు తెచ్చి ఇస్తారా.. అంటూ బామ్మల మాటలు వింటాం.. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం దీన్ని ఫ్రూవ్ చేసింది. గంటల గంటలు హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సొంతం చేసుకుంది. ఎస్ మీరు చదివింది నిజమే.. వేక్ ఫిట్ …

Read More »

విమానంలో గుక్కపట్టిన పాపాయి.. గుండెలకు హత్తుకున్న సిబ్బంది

పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ ఆనందమే మాటల్లో చెప్పలేం. అదే ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అదే ప్రయాణంలో వారు గుక్కపట్టి ఏడిస్తే.. ఏమైందా అని ఓ టెన్షన్ అయితే.. చుట్టు పక్కల వారు ఏమనుకుంటారా అని మరో టెన్షన్. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విమానంలో చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ గుక్క పట్టి ఏడ్వడంతో ఆ సిబ్బంది చేసిన పనికి …

Read More »

ఎక్కువ మార్కులు వచ్చాయని చంపేశారు..!

పుదుచ్చేరిలోని కరైకల్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్‌ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్‌గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్‌కు తన …

Read More »

దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకున్నారు… 5,27,991 మంది బాధితులు కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. …

Read More »

రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష

 జార్ఖండ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు సూచించిన సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలో  సీఎం హేమంత్‌ సోరెన్‌   సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు …

Read More »

ఆ గణనాథుడు 355 రోజులు పోలీస్ స్టేషన్‌లోనే..

బిహార్ నలందలోని ఓ వినాయకుడిని ఏడాదంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచుతారు. కేవలం వినాయక చవితి వేడుకలకు మాత్రం బయటకు తీసుకొస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. భక్తుల్ని కాపాడాల్సిన దేవుడు జైలు కెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే ఇది తెలుసుకోండి.. నలందలోని విగ్నేశ్వరుడి విగ్రహం 150 ఏళ్ల చరిత్ర కలది. పాలరాయితో తయారు చేసిన విగ్రహం కావడంతో దొంగల నుంచి కాపాడేందుకు ఆ గణనాథున్ని 355 రోజులు …

Read More »

నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు

2018లో వెలుగు చూసిన  అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం  కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకి లేఖ రాశారు.  అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన …

Read More »

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్  రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై  సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …

Read More »

దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరాయి. ఇందులో 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,27,965 మంది మరణించారు. మరో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9651 మంది కోలుకున్నారు. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat