Home / PLANTS

PLANTS

జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారా.. ?

రాపాక వరప్రసాద్ జనసేనకు ఉన్న ఒకే ఒక ఎమ్మేల్యే. ఈ మద్య రాపాక పార్టీ మారతారంటు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వార్తల పై జనసేన ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచన లేదని ,అదంతా గిట్టని వారు చేసే ప్రచారమని ఆయన కొట్టిపారేసారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అభినందిస్తానని, …

Read More »

ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను …

Read More »

మొన్న మురళీమోహన్, నేడు మాగంటి బాబు.. నేను పోటీ చేయలేను.. మకాం మారుస్తా

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్‌ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్‌సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్‌ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు …

Read More »

చంద్రబాబుకు ముచ్చెమటలు..తాజాగా వచ్చిన సర్వే లోను వైసీపీదే పైచేయి

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా …

Read More »

కలప స్మగ్లర్లపై పి.డి.యాక్టు నమోదు చేసి ఉక్కు పాదం మోపుతాం

అయిదు రోజుల పాటు అత్యంత నిష్ఠతో జరిగిన సహస్ర చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడే మళ్ళీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా రివ్యూ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, నిన్న రాత్రి వరకు సహస్ర చండీయాగంలో తలమునకలై ఉండి ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నమే మళ్ళీ అధికారులతో సమీక్షా నిర్వహించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat