Home / POLITICS (page 31)

POLITICS

Politics : మహిళా పోలీసుల పనితీరు మెరుగుపడాలి.. దిశా చట్టాన్ని సక్రమంగా వినియోగించాలి జగన్..

good news for contract basis employees in andhra pradesh

Politics ఆంధ్రప్రదేశ్‌ ను నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సోమవారం స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు జగన్.. రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితరాష్ట్రంగా మార్చాలని అన్నారు జగన్ ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడ మాదిగ ద్రవ్యాలు వినియోగించకుండా చూడాలని తెలిపారు ఇందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖ …

Read More »

Politics : తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన వివాదం.. 13 మంది పీసీసీ రాజీనామా..

Politics తెలంగాణ కాంగ్రెస్లో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి తాజాగా కమిటీల కోర్పు వివాదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా పిసిసి కమిటీల కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అందరూ రెండుగా చీలిపోయారు.. అలాగే టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీ అంశం అయింది.. తెలంగాణ కాంగ్రెస్ …

Read More »

Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..

Politics రోజురోజుకీ డ్రగ్ దందా పెరిగిపోతోంది.. దేశవ్యాప్తంగా దీనిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్ కు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా యువత ఈ విషయంలో పక్కదోవ పడుతున్నారు.. అయితే దీనికోసం తెలంగాణ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. డ్రగ్ వినియోగదారులు స్మగ్లింగ్ డ్రగ్ దందా వంటి విషయాలకు చెక్ పెట్టేది సగం విద్యాసంస్థల్లో డ్రగ్ కమిటీలు వేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.. …

Read More »

Politics : మంత్రి పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాలను గాయపరిచారు.. కేటీఆర్

Politics మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి మన్ శుఖ్ మాండవియా లోక్సభలో చేసిన ప్రకటనపై ఈయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి మనసుకు మాండవియా తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండుపడ్డరు… బల్క్‌ డ్రగ్స్‌ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా …

Read More »

Politics : ఐర్లాండ్ కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన గే..

Politics భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ఇప్పటికే వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు కొన్ని దేశానికి ప్రధానులుగా మరి కొన్ని దేశాలకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకొన్ని దేశాల్లో అసెంబ్లీలో తమదైన ముద్ర వేస్తున్నారు భారత సంతతికి చెందిన లియా వరాద్కర్‌ ఐర్లాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రెండోసారి ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు.. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి లియా …

Read More »

Politics : వచ్చే ఏడాది నాటికి చైనాలో కరోనాతో పది లక్షల మంది మృతి.. అమెరికా

Politics కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే దీని వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించారు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా చైనాలో మాత్రం తగ్గటం లేదు ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు సరి కదా తమ పౌరుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేశారు.. దీంతో అక్కడ …

Read More »

Politics : టీడీపీ – టిఆర్ఎస్ పొత్తు.. నిజమెంత..

Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ పార్టీ దేశస్థాయిలో విస్తరించిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలపై దృష్టి సారించింది అయితే తాజాగా టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీ ఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తాయి అంటూ వార్తలు …

Read More »

Politics : మరణ ఆహ్వాన పత్రికను రాసి అభిమానులకు పంచిన మాజీమంత్రి..

Politics బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. తాజాగా ఓ విభిన్న ఆహ్వాన పత్రికను రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బాపట్ల జిల్లాకు చెందిన వైసిపి నేత పాలేటి రామారావు తాజాగా రాసిన ఓ ఆహ్వాన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులకు అందజేశారు.. అలాగే ప్రస్తుతం …

Read More »

Politics : భారత్ చైనా సరిహద్దు వ్యవహారంపై రాహుల్ వైరల్ కామెంట్స్.. తీవ్రస్థాయిలో మండిపడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Politics రాహుల్ గాంధీ తన భారత జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తూ భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తత పై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మనపై యుద్ధానికి వస్తుంటే భారత్ ప్రభుత్వ మాత్రం మొద్దు నిద్ర లో ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు.. ఓవైపు చైనా మన మీదకు దాడికి వస్తుంటే భారత్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు …

Read More »

Politics : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు…

Politics తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే పెను దుమారాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే కమిటీల కోర్పు తెలంగాణ కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టించింది ఇందులో కొందరు సీనియర్ నేతలు తమకు పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో వీరంతా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కూర్పు తీవ్ర చర్చకు దారితీసింది.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat