Home / SLIDER (page 1226)

SLIDER

మేడారం జాతర గురించి ఆకాశవాణి ఏమి చెప్పింది..?

సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు. అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి …

Read More »

అసలు సమ్మక్క ఏమైంది..?

మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు బుధవారం మొదలైంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అయితే సమ్మక్క తన భర్త పడిగిద్దరాజు మరణ వార్తను వింటుంది. అది విన్న సమ్మక్క యుద్ధరంగంలో దూకుతుంది. వీరోచితంగా పోరాడి ఎంతో మంది కాకతీయ సైన్యాన్ని మట్టికరిపిస్తుంది. దీంతో భయపడ్ద కాకతీయులు దొంగచాటుగా …

Read More »

మేడారం జాతరలో భక్తులు ఏమి సమర్పిస్తారు..?

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్కలను ఈ నాలుగు రోజుల పాటు ఏం కోరుకున్న కానీ నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమ కోరికలు నెరవేరాలని చాలా మొక్కులు మొక్కుకుంటారు. కోరికలు తీరితే ఎడ్లబండి కట్టుకోని వస్తాము. అమ్మవారి రూపంలో వస్తాము. ఒడి బియ్యం తీసుకువస్తాము. ఎదురుకోళ్లు,గాజులు,రవికెలు …

Read More »

కార్గో బస్సులపై ఫోటోలకు సీఎం కేసీఆర్ నో..!

సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం …

Read More »

మంత్రి తలసానిని కల్సిన కలెక్టర్ శ్వేతమహంతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా …

Read More »

ఎవరు ఈ సమ్మక్క..?

రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …

Read More »

ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …

Read More »

ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది.. మేడారం జాతర నేపద్యంలో …

Read More »

మేడారం జాతరకు సకల వసతులు

ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో …

Read More »

NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat