Home / SLIDER (page 1298)

SLIDER

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హీరో ఉపేంద్ర వివాదస్పద ట్వీట్

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. …

Read More »

రూలర్ ట్రైలర్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో .. నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ హీరోగా .. వేదిక,సోనాల్ చౌహాన్ అందాల ఆరబోస్తుండగా.. భూమిక ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నూట యాబై సినిమాగా తెరకెక్కుతున్న మూవీ రూలర్. ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. “ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరుగా ఉంటే దీన్ని …

Read More »

టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అనంతరం ఆయన మీడియాతో …

Read More »

మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, అభివృద్ధి పథంలో సాగుతున్నదని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సంస్థ నిర్ధారించింది. సంస్థ ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌(ఎస్‌వోఎస్‌)-2019’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆర్థిక, పాలనా విభాగాల్లో తెలంగాణ ఉత్తమ స్థానంలో నిలిచింది. సర్వేలో భాగంగా 35వేల చదరపు కి.మీ కన్నా ఎక్కువ వైశాల్యం, 50 లక్షలకుపైగా జనాభా కలిగిన రాష్ర్టాలను ‘పెద్ద రాష్ర్టాలు’గా, మిగతావాటిని ‘చిన్న రాష్ర్టాలు’గా …

Read More »

గజ్వేల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై …

Read More »

ప్రతి ఇంటికి మంచినీరందించడమే లక్ష్యం

తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన త్రాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం సింగారాజుపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పరకాల సెగెంట్ కార్యాలయంలో సంగెo ,గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులకు,అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పరకాల,నడికూడా,దామెర ఆత్మకూరు,సంగెo ,గీసుగొండ,శాయంపేట మండలాలలోని 180 హాబిటేషన్లకు సింగరాజుపల్లి సెగ్మెంట్ నుండే శుద్ధ జలాల సరఫరా జరుగుతుందన్నారు.రూ. 280 కోట్ల వ్యయంతో నిర్మాణం …

Read More »

తెలంగాణలోనే మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసును నమోదు చేసిన వరంగల్ కమిషనరేట్ సుబేదారి స్టేషన్ పోలీసులు.వివరాల్లోకి వెళ్ళితే… వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తే శ్రీ విధ్య 24 సంవత్సరాలు కనిపించడం లేదు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో నివాసం వుంటూ పనినిమిత్తం హన్మకొండ సుబేదారి ప్రాంతానికి వెళ్లిన తన తమ్ముడైన బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం …

Read More »

దిశ నిందితులపై మరో కేసు

తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …

Read More »

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …

Read More »

దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో  రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat