Home / SLIDER (page 1472)

SLIDER

సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే

కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …

Read More »

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు  సోమవారం   ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా …

Read More »

ఆస్ట్రేలియా దేశం గురించి టాప్ టెన్ విషయాలు

ఆస్ట్రేలియా అంటే టక్కున గుర్తుకొచ్చేది కంగారులు నివసించే దేశమని.. క్రికెటుకు ప్రసిద్ధి అని.. అయితే ఈ దేశం గురించి తెలియని టాప్ టెన్ విషయాలు తెలుసుకుందామా ఆస్ట్రేలియా రాజధాని : కాన్ బెర్రా ఆస్ట్రేలియా కరెన్సీ: ఆస్ట్రేలియా డాలర్ ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మంత్రి: స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా అధికారక భాష: ఇంగ్లీష్ ఆస్ట్రేలియా జనాభా: 25,461,500 ఆస్ట్రేలియా జాతులు : కాథలిక్,అంగ్లికన్,ఇతరులు ఆస్ట్రేలియా జాతీయ క్రీడ: క్రికెట్ ఆస్ట్రేలియా …

Read More »

టమాట చాలా చాలా హాట్

ప్రస్తుతం టమాట చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. ఇండియాతో దాయాది దేశమైన పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలకు గుడ్ బై చెప్పడంతో చాలా మిశ్రమఫలితాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోవడంతో నిత్యావసరాలు అవసరానికిమొత్తంలో దొరక్కపోవడంతో కాసింత ఇబ్బంది ఎదుర్కుంటున్నారు పాకిస్థానీలు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో టమాట రూ.300లు పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో …

Read More »

మజ్జిగ వలన లాభాలు

పెరుగు ,మజ్జీగ మన దైనందిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మజ్జీగ వలన లాభాలు ఎంటో ఒక లుక్ వేద్దామా.. మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి

Read More »

ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …

Read More »

ముస్లీం సోదరులకు సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ముస్లీం సోదరసోదరిమణులకు ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ ఒక స్ఫూర్తి దాయకమైన పండుగ అని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీమైనవని తెలిపారు.

Read More »

ఆ ‘కోడె’ల సంగతి చూడండి..తరిమి తరిమి కొట్టండి !

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే …

Read More »

పాత పగలు దృష్టిలో పెట్టుకొని ఇంతకు తెగించిన జనసేన ఎమ్మెల్యే..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పి కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. ఇక జనసేన విషయానికి వస్తే కేవలం ఒకే ఒక సీట్ గెలుచుకుంది. అది కూడా పవన్ కళ్యాణ్ కాదు రాజోల్ ఎమ్మెల్యే. ఆ పార్టీ తరుపున నేనే గెలిచానన్న ధైర్యంతోనో లేదా ఎమ్మెల్యే అన్న గర్వంతోనో తెలీదు గాని రోజురోజుకు సామాన్య ప్రజలను కొంచెం బయాందోళనకు గురి …

Read More »

సీఎం కేసీఆర్‌ విధానాలు దేశానికే ఆదర్శం..!!

సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. నాగార్జున్‌ సాగర్‌ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్‌ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు.  సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat